Home » Mahabubnagar
భూతవైద్యం చేసే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడో వ్యక్తి. తనను దూరం పెట్టిందనే కోపంతో...బంగారం నిధిని వెలికితీయాలని చెప్పి ఆమెను తీసుకెళ్లి అత్యాచారం చేసి నగలు తీసుకుని ఆమెను హ
అక్టోబర్ 07వ తేదీ నుంచి జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం ఛైర్మన్ రవి ప్రకాష్ గౌడ్, ఈవో వీరేశం వెల్లడించారు.
తెలంగాణలో భారీ గణేశ ప్రతిమ ఉంది. దేశంలోనే అతి ఎత్తైన గణపతిగా ఇది భాసిల్లుతోంది. ఐశ్వర్య గణపతిగా భక్తులు కొలిచే.. ఈ ప్రతిమ పాలమూరు జిల్లాలో ఉంది. ఈ విగ్రహం భక్తులకు ఆకర్షిస్త్తోంది.
పొలం అమ్మేస్తానని అంటున్నాడని కొడుకు..తన బంధువులతో కలిసి ఓ భార్య తన భర్తను చంపేసింది. తరువాత మృతదేహాన్ని కొత్తగా కట్టుకుంటున్న ఇంటి బాత్రూమ్ లో పాతిపెట్టిన ఘటన కలకలం సృష్టించింది.
కొవిడ్ తో చనిపోయిన వారి కుటుంబాలకు సహాయం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కుటుంబ సభ్యులే అంత్యక్రియలు నిర్వర్తించేందుకు భయపడుతున్న సమయంలో..
తనకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవటం ఇష్టంలేదని చెప్పినా ఇంట్లో వాళ్లు పెళ్లి సంబంధాలు చూడటంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకుంది.
Isolation center in cemetery : తండాలో నివసిస్తున్న ప్రజలు భలే నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా శ్మశానాన్నే ఐసోలేషన్ గా మార్చేసుకున్నారు. తిండీ..నిద్రా అంతా అక్కడే. తండాలో కొంతమందికి కరోనా పాజిటివ్ రావటంతో అది మరింతమందికి వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీ�
మహబూబ్ నగర్ జిల్లాలోని అమరచింతలోని ఇండియా నెంబర్ 01 ఏటీఎం వద్దకు వెళ్లిన వారికి రూ.100 కు బదులు రూ. 500 నోటు వచ్చాయి.
ఆక్సిజన్ ను అధిక ధరలకు విక్రయించే వారిపై ఉక్కుపాదం మోపుతామని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్ రావు, జిల్లా ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.
తాను మరణిస్తూ మరో ఐదుగురికి ప్రాణం పోసి ఓ తాపీ మేస్త్రీ ఆదర్శంగా నిలిచాడు. అవయవాలు దానం చేసి ఐదుమందికి పునర్జన్మ ఇచ్చాడు.