Home » Mahabubnagar
Sunrise from the windows lalithambika temple : శిల్పులు అనగానే మనకు అమర శిల్పి జక్కన్న గుర్తుకొస్తారు. అద్భుతమైన శిల్పాలు చెక్కటంతో ఆయనకు ఆయనే సాటి అనే పేరు తెచ్చుకుని చరిత్రలో నిలిచిపోయారు. ఎవరైనా అద్భుతమైన శిల్పాలు చెక్కితే ‘జక్కన్న’అంటారు. అటువంటి ఎంతోమంది గొప్ప గ�
మహబూబ్నగర్ జిల్లాలో ప్రభుత్వ టీచర్ దారుణ హత్య సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తొలుత కారుతో ఢీకొట్టి, ఆపై కత్తితో మెడకోసి దారుణంగా చంపేశారు. ఈ మర్డర్ వెనుక మిస్టరీ వీడింది. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణం అని పోలీసులు తేల్చారు. తాను అప్పుగా ఇచ్�
Sarpanch attacks yougster : అక్రమాలు ప్రశ్నించాడనే కోపంతో ఓ యువకుడిపై ప్రజాప్రతినిధి దాడి చేశాడు. ప్రజలకు మంచి చేయాల్సిన గ్రామ సర్పంచ్… ఆ విషయాన్ని మరిచిపోయాడు. సోషల్ మీడియాలో అతని అక్రమాలు ప్రశ్నించిన వ్యక్తిని చితకబాదాడు. విషయం పోలీస్ స్టేషన్ వరకు వ
Thugs killed boy : మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం జరిగింది. మూసాపేట మండలంలోని జానంపేటలో ఎనిమిదేళ్ల బాలుడిని దుండగులు అమానుషంగా హత్య చేశారు. సతీష్ అనే ఎనిమిదేళ్ల బాలుడిని రెండు రోజుల క్రితం కిడ్నాప్ చేశారు. అనంతరం ఉరి వేసి చంపి బాలుడి మృతదేహాన్ని బావిలో ప
young man died walking on railway track : ఒక యువకుడి నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇయర్ ఫోన్లో పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్న యువకుడు హాయిగా పార్కులోనో ఇంట్లోనో వింటే హాయిగా ఉండేది. అదేమి కాకుండా నిర్లక్ష్యంగా రైల్వే ట్రాక్ పై నడుచుకుంటూ వెళ్ళటంతో రైలు �
tribal woman Sarpanch sales vegetables : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రెసిడెంట్ పదవి కోసం లక్షల రూపాయలు గుమ్మరించి ఖర్చు చేస్తున్నారు. కానీ పదవి వచ్చిన తరువాత కాంట్రాక్టులు అవీ ఇవీ అంటూ పంచాయతీ నిధులన్నీ స్వాహా చేస్తుంటారు. గ్రామ అభివృద్ధి పేరుతో సొమ్ములన్నీ కాజేస్�
MP couple suicide In mahabubnagar : పెళ్లి అయి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టకపోతే దంపతులు అదో పెద్ద లోటుగా భావిస్తారు. ఎక్కడికన్నా వెళితే..మీకు ఎంత ఆస్తి ఉందని అడగరు…మీకు పిల్లలెంతమందీ? అని అడుగుతారు. పేదలకైనా శ్రీమంతులైనా పిల్లలు ఉండాల్సిందే. అలా పుల్లల కోస�
Telangana woman forcing to girls for begging : మోసం చేసి డబ్బులు సంపాదించాలనే ఆలోచన వచ్చిందంటే..ఎదుటివారి ఆర్థిక పరిస్థితులు, బలహీనతల్ని ఎలా వాడుకోవాలని చూస్తారు. అలా తమకు ఎవరు చిక్కుతారా? అని వేచి చూస్తారు. అలా ఓ మహిళ గ్రామాల్లో పేదింటి పిల్లల్ని టార్గెట్ గా చేసుకుని వ�
Woman killed after being hit by vehicle for property : మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం జరిగింది. పొలం అమ్మిన డబ్బు విషయంలో బంధువుల మధ్య తలెత్తిన వివాదం ఓ మహిళ హత్యకు దారితీసింది. ఆమె తన భర్త, కుమార్తెతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా కక్ష కట్టిన బంధువులను తన వాహనంతో ఢీకొట్టా�
Massive theft in wedding’s home : మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం బోయినపల్లిలో భారీ దొంగతనం జరిగింది. పెళ్లింట్లో దొంగలు పడ్డారు. 2వందల తులాల బంగారాన్ని, 8లక్షల నగదును ఎత్తుకెళ్లారు. గ్రామానికి చెందిన ఇంద్రారెడ్డి కుమార్తెకు పెళ్లి నిశ్చయమైంది. మరో మూడు �