Home » Mahabubnagar
దిశ హత్య కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మహబూబ్ నగర్ జిల్లా కోర్టులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వాన రాకడ ప్రాణం పోకడ తెలీదంటారు పెద్దలు. వాన వస్తుందని అంచనా వేయొచ్చు. కానీ ప్రాణం ఏ క్షణాన పోతుందో మాత్రం చెప్పలేం. ఇటువంటి ఘటన మహబూబ్ నగర్ జిల్లా తొర్రూరు మండలం వెలకట్ట గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..విధుల్లో రోజులాగనే 56 ఏళ్ల హ�
బాలికలపై పెరుగుతున్న అరాచాలకు అంతు లేకుండా పోతోంది. కిడ్నాప్లు..అత్యాచారాలు, వేధింపులు..హత్యలు ఇలా బాలికలపై పెరుగుతున్న హింసలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో మహబూబ్ నగర్ అమన్ గల్ లో బాలికను కిడ్నాప్ చేసేందుకు కొంతమంది యువకులు యత్న�
భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కేశవరావుపల్లికి చెందిన కావలి నర్సింహులు (25) కు కోస్గి మండలం కొండాపూర్ వాసి యాదమ్మ (21) తో 16 నెలల క్రితమే వివాహమైంది. స్థానికం
TRS అధినేత, తెలంగాణ సీఎం పార్టీ తరపున బరిలో ఉన్న అభ్యర్థుల గెలుపుకు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. మార్చి 31వ తేదీ ఆదివారం మహబూబ్నగర్, వనపర్తి జిల్లాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. మహబూబ్నగర్ లోక్సభ టీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివ�
జూరాల వట్టిపోయింది. వేసవి ప్రారంభంలోనే అడుగంటింది. ఫిబ్రవరిలోనే నీరు డెడ్స్టోరేజీకి చేరుకోవడం ప్రాజెక్ట్ చరిత్రలో ఇదే ప్రథమం. పాలమూరు జిల్లా వరప్రదాయినిగా చెప్పుకొనే జూరాల ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోవడం వల్ల తాగునీటికి కటకట ఏర్పడుతు
పాలమూరు జిల్లాలో కంది రైతులు పరిస్థితి దయనీయంగా మారింది.
భార్య ఉండగానే మరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డ ఓ ప్రబుద్ధుడి యత్నం ఫేస్బుక్ ద్వారా వెలుగులోకి వచ్చింది.
అర్ధరాత్రి.. ఆ హాస్టల్లో దెయ్యం తలుపు తడుతుంది. వింత శబ్దాలు చేస్తుంది.
ఆత్మహత్య చేసుకునే వారి పై ఫ్యాన్ కన్నెర్ర చేసింది. నీ ఆత్మహత్య బరువు నాకెందుకంటూ తప్పించుకుంటోంది. ఉరేసుకుని చనిపోవాలనుకునే వారికి హ్యండిస్తూ సరికొత్తగా జనాల ముందుకొస్తోంది.