Home » mahalaya paksham
పితృపక్షాల (Pitru Paksha 2025) సమయంలో పితృదేవతలు భూమిని సందర్శిస్తారని నమ్మకం. వారికి స్వాగతం పలికేందుకు అనువుగా ఇంట్లో వాతావరణం ఉండాలి.
శ్రాద్ధాదులలో, మహాలయ పక్షాలలో దీనిని పఠించితే పితరుల కృప లభిస్తుంది. పితృదేవతా విజ్ఞానంతో కూడిన ఈ స్తుతి ఇంట్లో ఉంటే చాలు – పితృకృప చేత ఆ యిల్లు ఆనందైశ్వర్య నిలయమవుతుంది. పుష్టికారకమైన ఈ స్తుతి శ్రాద్ధంలో భోక్తల ముందు చదవడం కూడా శ్రేష్ఠం. ఇ�