Home » Maharashra
కరోనా పరీక్షల సంఖ్యను ప్రభుత్వం పెంచింది. ముంబైలో పాజిటివిటీ రేటు 6 శాతానికి చేరిందని బృహాన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) బుధవారం తెలిపింది.
Facebook : కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమైనా సైబర్ నేరగాళ్లు మాత్రం తమ కార్యకలాపాలు మాత్రం ఆపటంలేదు.లాక్ డౌన్ కష్టాలు వెళ్లబోసుకుంటూ ఓ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ బంధువున లక్షరూపాయలకు మోసంచేసిన ఘటన ముంబై లో వెలుగు చూసింది. ముం
నిద్ర లేకుండా చేస్తోందని 13 రోజుల పాపాయిని నీటి డ్రమ్ములో ముంచేసి చంపేశాడో కసాయి. కేవలం నిద్ర కోసం 13రోజులకే నూరేళ్లూ నిండేలా చేశాడా దుర్మార్గుడు. పసిబిడ్డకు మేనమామ ఈ ఘాతుకాలనికి పాల్పడిన ఘటన మహారాష్ర్ట లాతూర్ జిల్లా బుద్రుక్ గ్రామంలో జరి�
మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మావోలు ఘాతుకానికి తెగబడ్డారు. కుర్ఖేడాలో రోడ్డు నిర్మాణాలకు వినియోగించే 27 వాహనాలకు నిప్పు పెట్టి కాల్చివేశారు. రూ.10 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు.