Maharashra

    Mumbai: ముంబైలో మ‌ళ్లీ క‌రోనా విజృంభ‌ణ‌

    June 1, 2022 / 03:48 PM IST

    క‌రోనా ప‌రీక్ష‌ల సంఖ్య‌ను ప్ర‌భుత్వం పెంచింది. ముంబైలో పాజిటివిటీ రేటు 6 శాతానికి చేరిందని బృహాన్ ముంబై మునిసిప‌ల్ కార్పొరేషన్ (బీఎంసీ) బుధ‌వారం తెలిపింది.

    Facebook : నకిలీ ఫేస్ బుక్ ఖాతా ద్వారా లక్ష రూపాయలు కాజేసిన సైబర్ నేరగాడు

    May 25, 2021 / 03:30 PM IST

    Facebook : కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమైనా సైబర్ నేరగాళ్లు మాత్రం తమ కార్యకలాపాలు మాత్రం ఆపటంలేదు.లాక్ డౌన్ కష్టాలు వెళ్లబోసుకుంటూ ఓ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ బంధువున లక్షరూపాయలకు మోసంచేసిన ఘటన ముంబై లో వెలుగు చూసింది. ముం

    ఏడుస్తూ నిద్ర లేకుండాచేస్తోందని 13రోజుల పాపాయిని నీళ్ల డ్రమ్ములో పడేశాడు

    September 2, 2020 / 04:28 PM IST

    నిద్ర లేకుండా చేస్తోందని 13 రోజుల పాపాయిని నీటి డ్రమ్ములో ముంచేసి చంపేశాడో కసాయి. కేవలం నిద్ర కోసం 13రోజులకే నూరేళ్లూ నిండేలా చేశాడా దుర్మార్గుడు. పసిబిడ్డకు మేనమామ ఈ ఘాతుకాలనికి పాల్పడిన ఘటన మహారాష్ర్ట లాతూర్‌ జిల్లా బుద్రుక్‌ గ్రామంలో జరి�

    మావోల బీభత్సం : 27 వాహనాలకు నిప్పు 

    May 1, 2019 / 05:10 AM IST

    మావోయిస్టులు  మరోసారి రెచ్చిపోయారు. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మావోలు ఘాతుకానికి తెగబడ్డారు. కుర్ఖేడాలో రోడ్డు నిర్మాణాలకు వినియోగించే 27 వాహనాలకు నిప్పు పెట్టి కాల్చివేశారు. రూ.10 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

10TV Telugu News