Home » Maharashtra Chief Minister
Follow Covid Norms : కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అక్కడి ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తారా.. లేక మరో లాక్డౌన్ను ఎదుర్కొంటారా..? అంటూ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో కరోనా ప్రస్తుతం నియంత్రణ�
రంగేళి ఫేమ్ ఊర్మిళ మతోండ్కర్ శివసేన పార్టీలో చేరారు. మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సమక్షంలో అధికారికంగా ఆమె శివసేనలో చేరారు. శాసనమండలికి గవర్నర్ నామినేట్ చేసిన 12 మంది సభ్యుల లిస్ట్లో ఊర్మిలా మాటోండ్కర్ పేరు ఇప్పటికే ప్రతిపాదించబడి
మహారాష్ట్ర సీఎంగా శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే పేరును కూటమి పార్టీలన్నీ ఏకగ్రీవంగా తీర్మానించాయి. కూటమి తరపున నేతగా మూడు పార్టీల ఎమ్మెల్యేలు ఉద్ధవ్ ఠాక్రేను ఎన్నుకున్నారు. అసెంబ్లీలో బుధవారం (నవంబర్ 27, 2019) నిర్వహించే బలపరీక్షలో బీజేపీ సహా ఎన్�
అమ్మాయిల సంఖ్య తగ్గిపోవడం.. అబ్బాయిల సంఖ్య పెరిగిపోవడం.. పెళ్లి కాక ఎంతోమంది యువకులు బ్రహ్మచారులుగానే మిగిలిపోతున్నారు. ఇటీవలికాలంలో పెళ్లి కావట్లేదని ఆత్మహత్య చేసుకుంటున్న యువకుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. సరైన సమయంలో పెళ్లికాకపోవడం�