-
Home » Maharashtra Minister
Maharashtra Minister
ఎన్సీపీ సీనియర్ నేత బాబా సిద్ధిఖీ హత్య..!
Baba Siddique : బాంద్రాలో మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని దుండగులు ఒక్కసారిగా మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. చికిత్స పొందుతున్న ఆయన మృతిచెందారు.
హార్ట్ టచింగ్ వీడియో.. ఇది కదా సక్సెస్ అంటే.. ఆనందంతో అమ్మ కళ్లలో కన్నీళ్లు
ఈ హార్ట్ టచింగ్ వీడియోను మహారాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మంత్రి రవీంద్ర చవాన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Hema Malini : రోడ్లను తన బుగ్గలతో పోల్చడంపై స్పందించిన హేమామాలిని
తన నియోజకవర్గంలోని రోడ్డు అలనాటి నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని బుగ్గల్లా ఉన్నాయంటూ శివసేన నేత,మహారాష్ట్ర మంత్రి గులాబ్రావ్ పాటిల్ చేసిన
Mumbai Drug case : బాలీవుడ్ను తరలించేందుకు బీజేపీ కుట్ర!
ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసు బాలీవుడ్ను కుదిపేస్తోంది. బాలీవుడ్ను ముంబై నుంచి తరలించేందుకే.. బీజేపీ కుట్ర చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు
Maharashtra : ఆక్సిజన్ కోసం కేంద్రం కాళ్లు పట్టుకోవడానికి సిద్ధం
దేశంలో కరోనా సెకండ్వేవ్ దాదాపు అన్ని రాష్ట్రాల్లో విస్పోటనం సృష్టిస్తోంది. దేశంలో నెలకొన్న కరోనా సంక్షోభాన్ని ఆక్సిజన్ కొరత మరింత తీవ్రతరం చేస్తోంది.
Complete Lockdown : కరోనా కట్టడికి ‘లాక్’ తప్పదా, స్మశానాల్లో విదారక దృశ్యాలు..ఒకేసారి 28 మందికి అంత్యక్రియలు
మహారాష్ట్రలో మరోసారి సంపూర్ణ లాక్డౌన్ తప్పదా..? అంతకంతకూ పెరుగుతన్న కేసుల కట్టడికి పూర్తి ఆంక్షలే సరైన మందా..? లాక్డౌన్ పెడితేనే వైరస్ అదుపులోకి వస్తుందా..? మరి లాక్డౌన్పై ఉద్దవ్ సర్కార్ ఏం ఆలోచిస్తోంది..?
Covid-19 : మహారాష్ట్ర, ముంబైలో కరోనా..పూణెలో ఆసుపత్రులు, బెడ్స్ ఫుల్,
మహారాష్ట్రలో కరోనా తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 55 వేల 469 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
పూజా చౌహాన్ సూసైడ్ కేసు : మంత్రి సంజయ్ రాథోడ్ రాజీనామా
Pooja Chavan death case : మహారాష్ట్ర ప్రభుత్వానికి మరో తలనొప్పి ఎదురైంది. ఈ నెల 8వ తేదీన పూణెకు చెందిన టిక్ టాక్ స్టార్ పూజా చౌహాన్ ఆత్మహత్య చేసుకోగా.. ఆ కేసులో కేబినెట్ మంత్రి సంజయ్ రాథోడ్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పూజా ఆత్మహత్యకు సంజయ్ కారణమని, అతని వ�
‘ఇండియా, పాక్, బంగ్లాదేశ్ను కలపాల్సిందే’
Nawab Malik: ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లను కలపాల్సిందేనని.. అలా చేయడానికి బీజేపీ ముందుకొస్తే తమ పార్టీకి సమ్మతేమనని అంటున్నాడు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మంత్రి నవాబ్ మాలిక్. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ లీడర్ దేవేంద్ర ఫడ్నవిస్ కరాచీపై చేసిన వ్య�
బీజేపీ హయాంలో CBI పాన్ షాప్లా మారింది
CBI: రాష్ట్రంలో సుప్రీం కోర్టు పాలనను స్వాగతిస్తూ.. బీజేపీ హయాంలో సీబీఐ వైఖరి పాన్ షాప్ లా మారిందని మహారాష్ట్ర మినిష్టర్ అస్లాం షేక్ విమర్శించారు. ఇదెక్కడికైనా వెళ్లగలదు. ఎవరినైనా బుక్ చేయగలదు. సీఎంలకు, మంత్రులకు వ్యతిరేకంగా కూడా యాక్షన్ తీసు�