Home » Maharashtra Political Crisis
మహారాష్ట్ర రాజకీయం సంక్షోభంలో పార్ధ్ పవార్ కీలక పాత్ర పోషించనున్నారా ? అంటే అవునంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎన్సీపీలో అజిత్ పవార్ తిరుగుబాటు బావుటా ఎగురవేసిన తర్వాత జరిగిన పార్టీ సమావేశంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, తిరుగుబాటు నేత కుమారు�
మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఏక్నాథ్ షిండే తన వర్గీయులతో ఫుల్ జోష్లో ఉన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంలో తన బలాన్ని ప్రదర్శించేందుకు షిండే సిద్ధమయ్యారు. ఈ సమయంలో శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే నూతన సీఎం ఏక్ నాథ్ షిండ
అయ్యో .. ఠాక్రేకు మరోసారి ఎదురుదెబ్బ
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి ఊహించని రీతిలో తెరపడింది. శివసేన రెబల్స్ ఎమ్మెల్యేలతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, సీఎంగా ఫడ్నవీస్ బాధ్యతలు స్వీకరిస్తారని అందరూ భావించారు. కానీ చివరి నిమిషంలో శివసేన రెబల్స్ ఎమ్మెల్యేలకు నాయకత్వం
'మహా' సీఎంగా ఫడ్నవీస్.. రేపే ప్రమాణ స్వీకారం...?
గువహటిలో ఉన్న తన వర్గ ఎమ్మెల్యేలతో ఏక్నాథ్ షిండే సమావేశమై, ఈ అంశంపై చర్చించారు. బలపరీక్ష సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలను వివరించారు. గురువారం జరగబోయే విశ్వాస పరీక్షకు సిద్దం కావాలని, ఐక్యంగా ఉండి పోరాడాల్సిన సమయం వచ్చిందని ఎమ్మెల్యేల�
దేశరాజకీయాల్లోనే కురువృద్ధుడు... మహారాష్ట్ర రాజకీయాలకు భీష్మపితామహుడు శరద్ పవార్. ముఖ్యమంత్రి పీఠాన్ని ఉద్ధవ్ ఠాక్రేకు ఇచ్చి.. రిమోట్ కంట్రోల్ తన చేతుల్లో పెట్టుకున్నారన్న టాక్ మహారాష్ట్రలో ఇప్పుడు బలంగానే వినిపిస్తోంది. మహారాష్ట్రకు 3�
మహారాష్ట్ర రాజకీయం క్లైమాక్స్కు చేరింది. ఉద్ధవ్ సర్కార్ పతనం అంచుకు చేరుకుంది. ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో ఉద్ధవ్ ఠాక్రే ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కళ్ల ముందే జరుగుతున్న తప్పులను, పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా జరిగిన పరిణామాలను ఇంతకా�
మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠ చివరి దశకు చేరుకుంది. గురువారం ఆ రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. అసెంబ్లీలో బలనిరూపణ చేయాలని ఆ రాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేను గవర్నర్ భగవత్ సింగ్ కోశియారి ఆదేశించార�
హస్తినకు చేరిన మహారాష్ట్ర రాజకీయం