Home » Maharashtra political drama
దగ్గరయ్యే ప్రయత్నాల్లో బీజేపీ, శివసేన..?
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. అధికారాన్ని నిలబెట్టుకొనేందుకు సంకీర్ణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే, తిరిగి అధికారంలోకి వచ్చేలా బీజేపీ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లుకనిపిస్తోంది. ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన రెబల
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి వ్యూహరచన చేసింది మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. 2019 ఎన్నికల సమయంలో పూర్తి స్థాయి మెజార్టీ లేకపోవటంతో ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవార్ మద్దతుతో ఫడణవీస్ ముఖ్యమంత్�
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం రసవత్తరంగా సాగుతోంది. గంటగంటకు కొత్త మలుపులు తిరుగుతోంది. తిరుగుబాటు జెండా ఎగురేసిన మంత్రి, శివసేన ఎమ్మెల్యే ఏక్ నాథ్ షిండేతో ఉద్ధవ్ ఠాక్రే జరిపిన చర్చలు విఫలమైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, ఎన్సీపీలతో తెగతెంప�
మహారాష్ట్ర ఎపిసోడ్లో ప్రతి పార్టీ ఎంతో కొంత సైద్ధాంతికంగా నష్టపోయింది. ఎక్కువగా పరువు పోగొట్టుకుంది మాత్రం… రాష్ట్రపతి, గవర్నరే. వచ్చిన అవకాశాన్ని ప్రతి పార్టీ పకడ్బందీగా చేజిక్కించుకుంటుందని అనుకోలేం. అర్ధరాత్రి విధ్వంసకర రాజకీయాల్�
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిరిగింది. బలపరీక్షకు ఒక్క రోజు ముందే డిప్యూటీ సీఎం అజిత్ పవార్, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వరుసగా రాజీనామాలు చేశారు. అజిత్ రాజీనామా చేసినట్టు ప్రకటించిన కొద్దిగంటల్లోనే సీఎం ఫడ్నవీస్ కూడా రాజీనామా చేస్తున్న�