Home » Maharashtra rains
ఈ విషయంపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా బాధిత రైతుకు ఫోన్ చేసి మాట్లాడారు.
మహారాష్ట్రలో గత రెండు రోజులలో వర్షం సంబంధిత సంఘటనలు మరియు కొండచరియలు విరిగిపడడం వల్ల బీభత్సం క్రియేట్ అయ్యింది. ఈ వర్షాల కారణంగా సంభవించిన వరదలతో భారీ ప్రాణనష్టం వాటిల్లింది.
మహారాష్ట్రలో గత ఐదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో ఎగువ ప్రాంతం నుంచి వరద వచ్చి దిగువకు చేరుతుంది. మహారాష్ట్ర నుంచి ప్రవహిస్తున్న ప్రాణహిత పరవళ్లు తొక్కుతోంది. ప్రాణహిత పరుగులు పెరుగుతుండటంతో..