Home » Maharastara
ముంబయి నగరంలోని ప్రభుత్వ హాస్టల్ లో ఓ కళాశాల విద్యార్థినిపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన సంచలనం రేపింది. హాస్టల్ గార్డు ఈ దురాగతానికి పాల్పడ్డాడని ముంబయి పోలీసులు అనుమానిస్తున్నారు...
తన ప్రియుడి నుంచి విడిపోవడం పట్ల అసంతృప్తితో ఉన్న ప్రియాంక కుమారి సనోజ్తో వివాహం జరిగిన 20 రోజుల తర్వాత ప్రియుడు జితేంద్రతో పారిపోవాలని నిర్ణయించుకుంది.(elope with lover)ప్రియాంక, జితేంద్రలు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా గ్రామస్థులు పట్టుకుని మా�
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆరోగ్యంతో సోమవారం ముంబైలోని బ్రీచ్కాండీ ఆసుపత్రిలో చేరారు. మూడు రోజులు ఆస్పత్రిలోనే చికిత్స పొందనున్నారు. అనంతరం డిశ్చార్జ్ అయ్యి నవంబర్ 4, 5 తేదీల్లో షిర్డీలో జరిగే పార్టీ శిబిరాల్లో శరద్ పవార్ పాల్గొంటారని ఎన్స�
శివసేన పార్టీ అధ్యక్షుడిగా మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కొనసాగుతారని ఆ పార్టీ మాజీ ఎంపీ అరవింద్ సావంత్ స్పష్టం చేశారు. దాదాపు 40 మంది శివసేన ఎమ్మెల్యేలు సీఎం ఏక్నాథ్ షిండే వర్గంలో ఉన్న విషయం తెలిసిందే. శివసేన పార్టీ తమదేన
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గం ఎమ్మెల్యేలు, బీజేపీ మద్దతుతో అసెంబ్లీ స్పీకర్గా నర్వేకర్ ఎన్నికయ్యాక తీసుకున్న నిర్ణయాలపై శివసేన సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
సొంత పార్టీ ఎమ్మెల్యేలపై గెలుపొందడానికి ఉద్ధవ్ ఠాక్రే ప్రయత్నాలు చేయడం సరికాదని, ఇది అప్రజాస్వామికమని ఆయన చెప్పారు. ప్రభుత్వం మైనారిటీలో ఉందని, బలపరీక్షలో గెలవలేదని తాను భావిస్తున్నానని ఆయన తెలిపారు. బలపరీక్ష
మహారాష్ట్ర రాజకీయాలు కాక రేపుతున్నాయి. శివసేన సీనియర్ నేత, మహారాష్ట్ర మంత్రి ఏక్నాథ్ షిండే అసోంలోని గువాహటిలో హోటల్లో దాదాపు 40 మంది ఎమ్మెల్యేలతో ఉన్న విషయం తెలిసిందే.
మంత్రి ఏక్నాథ్ షిండేతో పాటు శివసేన పార్టీలోని మరో 11 మంది రెబల్స్పై అనర్హత వేటు వేయించాలని ఆ పార్టీ అధిష్ఠానం ప్రయత్నాలు జరుపుతోంది. మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కార్యాలయంలో ఈ మేరకు పిటిషన్ వేసింది.
గతంలో స్నేహ బంధాన్ని కొనసాగించిన బీజేపీ, శివసేన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం విడిపోయి, అప్పటినుంచి పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నాయి.
మహమ్మద్ ప్రవక్తపై తాను చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో విచారణకు హాజరయ్యేందుకు కొంత సమయం ఇవ్వాలని నుపుర్ శర్మ కోరారు. ఆమె బీజేపీ నుంచి సస్పెన్షన్ వేటు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.