Home » Mahila Samman Yojana
Post Office Scheme : భారత ప్రభుత్వం మహిళలు, బాలికల కోసం మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకాన్ని 2023లో ప్రారంభించింది. రెండు ఏళ్లుగా కొనసాగుతున్న ఈ స్కీమ్ మార్చి 31తో ముగియనుంది.