Home » Mahoba
తాత-మనవడు స్కూటర్పై వెళ్తుండగా వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరూ మరణించారు. అయితే, తాత అక్కడిక్కడే మరణించగా, మనవడిని మాత్రం ట్రక్కు రెండు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. దీనికి సంబంధించిన దృశ్యాల్ని అక్కడి వాళ్లు వీడియో తీయగా, అది �
పెళ్లిలో గుర్రం మీద ఊరేగుతూ వస్తే చంపేస్తామని కొంతమంది పెద్దలు బెదిరించారని దళిత యువకుడు పోలీసులకు ఫిర్యాదుచేశారు. గుర్రం మీద ఊరేగితేఊరుకునేది లేదని కాలి నడకన రావాలని లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తన కుటుంబానికి ఎంతో సేవలు చేసిన ఓ గోమాతకు ఓ రైతు అరుదైన గౌరవాన్ని ఇచ్చాడు. తన ఇంటిలో మనిషిగా చేసుకున్న ఆవు చనిపోయింది. దీంతో ఆ రైతు కుటుంబం అంతా కన్నీరు మున్నీరుగా ఏడ్చారు. తమ ఇంటిలో వ్యక్తి చనిపోతే ఎటువంటి అంత్యక్రియలు చేస్తామో అన్ని ఆ ఆవుకు
ఉత్తరప్రదేశ్లోని మహోబాలో మూడు ముళ్లేయాల్సిన సమయంలో ఓ పెళ్లి కుమారుడు పెళ్లి కొడుకు పీటలు ఎక్కటం మానేసి నిరసన దీక్షలో కూర్చున్నాడు. ఆదివారం రాత్రి (డిసెంబర్ 1) జరిగిన ఈ ఘటనలో పెళ్లి కొడుకు కట్నం గురించి డిమాండ్ చేయటానికి అలా చేయలేదు. ఓ మం