Home » Maj Gen Chhoeun Sochet
దక్షిణ కంబోడియాలో నదిని దాటుతున్న క్రమంలో పడవ బోల్తాపడి 10 మంది విద్యార్థులు మరణించినట్లు అధికారులు తెలిపారు. మృతులంతా 12 నుంచి 14ఏళ్ల వయస్సు కలిగిన వారు.