Home » Major Accident Chittoor
ధర్మవరం నుంచి మధ్యాహ్నం ప్రైవేటు బస్సులో 63 మందితో బయలుదేరారు. దొనకటి గంగమ్మ గుడి దాటాక పెద్ద మలుపు వద్ద బస్సు అమాంతం అదుపు తప్పింది. సుమారు 50 అడుగుల లోతులో బస్సు పడిపోయింది.