Makaravilakku 2023

    Makara Jyothi Darshanam : మకర జ్యోతి దర్శనం.. పులకించిన భక్తజనం

    January 14, 2023 / 09:09 PM IST

    అయ్యప్పస్వామి భక్తులకు పరమ పవిత్ర మకరజ్యోతి దర్శనమిచ్చింది. లక్షలాది భక్తులు మకరజ్యోతిని దర్శించుకుని పులకించారు. పొన్నంబలమేడు కొండపై మకర జ్యోతి ప్రత్యక్షం కాగానే అయ్యప్ప నినాదాలతో శబరిమల కొండ మార్మోగింది.

10TV Telugu News