-
Home » Malai Mandir area
Malai Mandir area
Delhi Accident: ఢిల్లీలో మహీంద్రా థార్ బీభత్సం.. ఇద్దరు మృతి.. ఎనిమిది మందికి గాయాలు
March 9, 2023 / 11:43 AM IST
ఢిల్లీలోని మలై మందిర్ ఏరియాలో బుధవారం రాత్రి ఏడున్నర గంటల సమయంలో ఒక థార్ వాహనం అదుపుతప్పి పక్కనున్న వాహనదారులు, వ్యాపారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు.