Home » Malayappa Swamy
తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన జ్యేష్టాభిషేకం మంగళవారం ఘనంగా ముగిసింది. చివరిరోజు ఉభయదేవేరులతో కలిసి శ్రీమలయప్పస్వామివారు బంగారు కవచంలో పునర్దర్శనమిచ్చారు. మళ్లీ జ్యేష్టాభిషేకం వరకు సంవత్సరం పొడవునా స్వామి, అమ్మవ�
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన శనివారం ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్పస్వామివారు సింహ వాహనంపై యోగనరసింహుని
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన శుక్రవారం (ఉదయం) స్వామివారు మలయప్పస్వామి రూపంలో చినశేష వాహనంపై దర్శనమిచ్చారు.
కలియుగ వైకుంఠధాముడు, తెలుగువారికి ఇష్టమైన దైవం శ్రీ వెంకటేశ్వరుడు. ఏడాది పొడవునా మలయప్ప స్వామికి ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి.