Home » Mallareddy Engineering College
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పేట్ బషీరాబాద్ లో చంద్రిక అనే ఇంజనీరింగ్ విద్యార్ధిని అనుమానాస్పదంగా మరణించింది. ఆమె మల్లారెడ్డిఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతోంది.