Mallareddy Engineering College

    B.Tech student suspecious death : బీటెక్ విద్యార్ధిని ఆత్మహత్య

    March 23, 2021 / 01:48 PM IST

     మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పేట్ బషీరాబాద్ లో చంద్రిక అనే ఇంజనీరింగ్ విద్యార్ధిని అనుమానాస్పదంగా మరణించింది. ఆమె మల్లారెడ్డిఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతోంది.

10TV Telugu News