Home » Mallikarjuna
తన పోలికలతో లేదంటూ రెండు నెలల చిన్నారిని తండ్రి అత్యంత దారుణంగా హత్యచేశాడు. ఈ అమానుష ఘటన అనంతరపురం జిల్లా కల్యాణదుర్గంలో చోటుచేసుకుంది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుటుంబ సమేతంగా శ్రీశైలంలో మల్లికార్జున భ్రమరాంబికలను దర్శనం చేసుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.