Home » malls
షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ కు సవరణలు చేసిన తెలంగాణ ప్రభుత్వం ఇకనుంచి తెలంగాణలో 24గంటలు వ్యాపారాలు నిర్వహించుకోవచ్చని తెలిపింది.
రాష్ట్రంలో కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. థర్డ్వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపధ్యంలో నైట్ కర్ఫ్యూ నిబంధనలను మరో 15 రోజులు అంటే ఆగస్టు 14వ తేదీ వరకు పొడిగించిన ప్రభుత్వం.. మాస్క్ ధారణ విషయంలో హెచ్చరికలు జారీ చేసింది.
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు కఠినమైన కోవిడ్ నిబంధనలను అమలు చేస్తున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ కరోనా కేసులు, మృతుల సంఖ్య పెరుగుతోంది.
కరోనా లాక్ డౌన్ సమయంలో ఈ కామర్స్ కంపెనీలకు ఊరట లభించింది. ఇకపై రెడ్ జోన్లలోనూ నాన్ ఎసెన్షియల్ వస్తువుల డెలివరీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇప్పటివరకూ కంటైన్మెంట్ జోన్లు బయట మాత్రమే నిత్యావసర, నిత్యావసరేతర సరుకులను డెలివరీ చేసేందు
కరోనా వైరస్ ఇప్పుడు మహారాష్ట్రని వణికిస్తోంది. ఇప్పటికే కేరళ,కర్ణాటక,ఢిల్లీ వంటి రాష్ట్రాలు మాల్స్,స్కూల్స్,కాలేజీలు మూసివేసిన నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేసింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ముంబై, నవీ ముంబై, పూణె, ప
మద్యం తాగే అలవాటున్న మహిళలకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. కమల్ నాథ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల కోసం ప్రత్యేకంగా మద్యం షాపులు