Home » Mallu Bhatti Vikramarka
రైతుబంధు పేరిట కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన రాయితీలు, ప్రోత్సాకాలను అన్ని బంద్ చేశారని పేర్కొన్నారుు. మిగులు బడ్జెట్ తో ఏర్పడిన ధనిక రాష్ట్రంలో 9 ఏళ్లవుతున్న కొలువులు రాలేదన్నారు.
హాత్ సే హాత్ జోడో యాత్రలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. సీఎం కేసీఆర్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ వచ్చిన ఈ 9ఏళ్లలో కేసీఆర్ ఆయన కుటంబం మాత్రమే లాభపడిందన్నారు భట్టి విక్రమార్క. హాత్ సే హాత్ జోడో పాదయాత
Mallu Bhatti Vikramarka : కరీంనగర్ అంటేనే పోరాటాల గడ్డ అన్నారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. ఈ స్థలం చాలా చరిత్రాత్మక స్థలం అన్నారు. దశాబ్దాల తెలంగాణ ప్రజల కోరికను తీర్చేందుకు సోనియాగాంధీ ఇక్కడే మాట ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ వచ్చింది.. కానీ న
Akbaruddin Owaisi: తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా 50 స్థానాల్లో పోటీ చేస్తామని ఏఐఎంఐఎం శాసనసభా పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ వర్గం వర్సెస్ సీనియర్ల వివాదం ముదురుతోంది. తాజాగా ఏర్పాటైన పీసీసీ కమిటీల్లో తమకు ప్రాధాన్యం దక్కకపోవడంపై పలువురు సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు.
భాగ్యలక్ష్మి ఆలయాన్ని రాజకీయం కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. బండి సంజయ్ మతిస్థితిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. రాజయకీయ లబ్ధి కోసం సంజయ్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
సభకు లేటుగా వచ్చారేంటని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. నిన్న అసెంబ్లీలో తలసాని వాఖ్యల సమయంలో కాంగ్రెస్ సభ్యులెవరు నాకు మద్దతుగా మాట్లాడలేదని రాజగోపాల్ రెడ్డి చెప్పారు
శాసనసభను అప్రజాస్వామికంగా నడుపుతున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వెలిబుచ్చారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తినా మైక్ ఇవ్వలేదని...సభా గౌరవాన్ని స్పీకర్ మంట గలిపారని
చిన్నజీయర్ స్వామి గొప్ప సంకల్పానికి నా అభినందనలు
సమానత్వం గురించి చాలామంది చెబుతారు.. కానీ, దాన్ని ఆచరణలో పెట్టి వసుదైక కుటుంబం గురించి చెప్పిన గొప్ప సమతావాది రామానుజాచార్యులు అని భట్టి విక్రమార్క అన్నారు.