Home » Mallu Bhatti Vikramarka
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించిన అనంతరం నుంచి కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే దానిపై పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. అయితే రేవంత్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్కల పేర్లు ఎక్కువగా వినిపించాయి
కాంగ్రెస్తో కలిసి వచ్చే భావ సారూప్యత కలిగిన వారితో చర్చలు జరుపుతామన్నారు. బీఎస్పీతో కూడా మాట్లాడుతున్నామని చెప్పారు.
మూడు నెలల పాటు గ్యారంటీ కార్డును జాగ్రత్తగా ఉంచాలని సూచించారు.
కాంగ్రెస్ లోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని తెలిపారు. ఇతర పార్టీల్లో స్వేచ్ఛ, అంతర్గత ప్రజాస్వామ్యం లేక తమ పార్టీలోకి వస్తున్నారని పేర్కొన్నారు.
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాల్లో వాడీ వేడీగా జరుగుతున్నాయి. పార్టీలు మారే నేతలు మంతనాలు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ మార్పు ఖరారు అయిన నేతలు పలు అంశాలపై చర్చిస్తున్నారు. భట్టీ విక్రమార్కతో జూపల్లి కృష్ణారావు భేటీ అయ్యారు.
రాజకీయంగా ఎత్తుగడలు వేయడంలో దిట్టగా చెప్పే కేసీఆర్.. ప్రభుత్వపరంగా కూడా వేగం పెంచారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలోపేతమయ్యేలా సీనియర్లు అడుగులు వేస్తున్నారు. బీజేపీ కూడా నాయకత్వాన్ని మార్చి కొత్త టీంతో ఎన్నికలను ఎదుర్కోవాలనే ఆలోచన చేస్త
Komatireddy Venkat Reddy : తినడానికి తిండి లేని నీవు అక్రమంగా కోట్లకు పడగలెత్తి.. భట్టి పాదయాత్రపై విమర్శలు చేస్తావా? మా భట్టిలాగా ఓ 10 రోజులు నడువు.
మధిర నియోజకవర్గం తప్ప బయట విషయాలపై భట్టి విక్రమార్కకు అవగాహన లేదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేసింది ఎవరో తెలుసుకోవాలని సూచి�
Mallu Bhatti Vikramarka : మనకు మనమే తెలంగాణను రక్షించుకునేందుకు మరో ఓట్ల ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. నిధులను కాజేయడానికి రీ-డిజైన్ చేసిన అతి పెద్ద స్కాం కాలేశ్వరం.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర పెద్దపల్లి జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.