Home » mamata
మమతా, ప్రశాంత్ కిషోర్ మధ్య విభేదాలు!
పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ చూపు హస్తిన రాజకీయాల వైపు మళ్లింది. దీదీకి హస్తిన పాలిటిక్స్ కొత్త కాకపోయినా.. బెంగాల్లో గెలిచిన తర్వాత.. ఆమె వేస్తున్న అడుగు ఢిల్లీ పీఠం వైపే అన్నది స్పష్టంగా అర్థ�
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఓ జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ ప్రధాని మోడీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలు మెచ్చిన నేత అని, అందుకే ప్రధాని పదవిలో ఉన్నారని ప్రశాంత్ కిశోర్ ప్రశంసించారు.
queen of rigging ఎన్నికల్లో అక్రమంగా గెలవడం కోసం కేంద్రంలోని బీజేపీ ఎంతకైనా తెగిస్తుందని, ఓటమి తప్పదనుకుంటే పోలింగ్ బూత్ లను రిగ్గింగ్ చేస్తుందని, ఈవీఎం యంత్రాలను ట్యాంపర్ చేయడానికీ వెనుకాడబోదంటూ తాజాగా ఓ ఎన్నికల ర్యాలీలో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బ�
వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వీల్చైర్లో కూర్చొనే ప్రచారం కొనసాగిస్తున్నారు. కారు డోర్ తగలడంతో ఎడమ కాలికి గాయం అవడంతో మూడు రోజులు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న మమత..ఆదివారం నుంచి వీల్ చైర్ లో కూర్చొనే ఎన్నికల ప్రచారంలో పా�
Bengal Polls వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తృణముల్ కాంగ్రెస్ పార్టీ..రాష్ట్రంలోని 294 స్థానాలకుగాను 291 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఉత్తర బెంగాల్లోని 3 స్థానాలకు పార్టీ అభ్యర్థులను నిలపడం లేదని పార్టీ తెలిపింది. ఈ ఎన్నికల్లో 50 మంద
Bengal elections : క్షణక్షణం ఉత్కంఠను తలపిస్తున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్నా బెంగాల్ శాసనసభలో హ్యాట్రిక్ కొట్టలాని తృణమూల్ కాంగ్రెస్ భావిస్తోంది. అదే సమయంలో తూర్పు భారతంలోనే పెద్ద రాష్ట్రమై
Mamata hat-trick మరో రెండు నెలల్లో జరుగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి గట్టి పట్టుదలతో ఉన్న బీజేపీ అందుకు తగిన వ్యూహాలన్నీ పన్నుతోంది. తృణమూల్ కాంగ్రెస్లో ఉన్న పేరొందిన నాయకులకు కూడా ఎర వేస్తోంది. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస�
BJP MP’s Wife JoinsTrinamool త్వరలో వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎలాగైనా సరై ఈ సారి గెలిచి అధికారంలోకి రావాలని బీజేపీ బలంగా ప్రయ్నిస్తోన్న విషయం తెలిసిందే. అటు మమత కూడా అధికారాన్ని నిలపుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటిక
President’s Rule to be imposed in West Bengal మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరుగనున్న వెస్ట్ బెంగాల్ లో రాజకీయం ఇప్పుడే వేడెక్కింది. ఎలాగైనా ఈసారి అధికారంలోకి రావాలని బీజేపీ…చిత్తు చిత్తుగా బీజేపీని ఓడించి తన సత్తా చూపించాలని మమత నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్ తమ అ