Home » Mamata Banerjee
వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారమే ఢిల్లీ చేరుకున్నారు. ఇటీవల ముగిసిన ఎన్నికల తర్వాత మమతా దేశరాజధానిలో ప్రధాని మోడీని కలిసేందుకు రావడం ఇదే తొలిసారి. ఐదు రోజుల షెడ్యూల్ లో భాగంగా మంగళవారం సాయంత్రం 4గంటలకు ప్రధానిని కలవనున్నారు.
పెగాసస్ ఫోస్ హ్యాకింగ్ వ్యవహారంపై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు విచారణ కమిషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధ్యక్షురాలు మమతా బెనర్జీ చూపు హస్తిన రాజకీయాల వైపు మళ్లింది. ఆమెకు హస్తిన పాలిటిక్స్ కొత్త కాకపోయినా.. బెంగాల్లో గెలిచిన తర్వాత.. ఆమె వేస్తున్న అడుగు ఢిల్లీ పీఠం వైపే అన్నది స్పష్టం�
ఢిల్లీ రాజకీయాల దిశగా అడుగేస్తున్న పశ్చిమబెంగాల్ సీఎం దీదీ మరో వ్యూహానికి పదును పెట్టారు. 2024లో విపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్థిత్వ రేసులో ముందున్న మమతా బెనర్జీ ఇక ఢిల్లీ రాజకీయాలపై ఫోకస్ పెంచనున్నట్లు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి
ఢిల్లీలో రాజకీయం చాలా వేగంగా కదులుతుంది. రాజకీయ విశ్లేషకులు ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ అనంతరం రాజధానిలో అనుహ్యంగా రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ సమయం ఉండగానే ఇప్పుడే ఎన్నికలకు సమాయత్తమవుతున్నారా �
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో మరోసారి వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ మరోసారి భేటీ అయ్యారు. కోల్కతాలో జరిగిన ఈ మీటింగ్ లో తృణమూల్ కాంగ్రెస్ కార్యకలాపాలపై పెద్ద ఎత్తులోనే చర్చించినట్లు తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సౌరవ్ గంగూలీని కోల్కతాలోని తన నివాసంలో కలుసుకున్నారు. భారత మాజీ కెప్టెన్ 49వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు మమతా శుభాకాంక్షలు తెలిపారు.
దేశ ఆర్థికవ్యవస్థను నాశనం చేస్తున్నారంటూ మోదీ సర్కార్ పై నిప్పులు చెరిగారు బెంగాల్ సీఎం మమతాబెనర్జీ.
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి రూ.5 లక్షల జరిమానా విధించింది కోల్కతా హైకోర్టు.
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ఆదివారం.. 2,600 కేజీల మామిడి పండ్లను భారత ప్రధాని నరేంద్ర మోదీ,వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి బహుమతిగా పంపారు.