-
Home » man kill two members
man kill two members
Double Murder : భార్యను వేధించిన మందుబాబులు.. నరికిచంపిన భర్త
December 13, 2021 / 12:10 PM IST
పూటుగా మద్యం సేవించి రోడ్డుపై వెళ్తున్న మహిళను వేధించిన ఇద్దరినీ ఆమె భర్త హత్యచేశాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం మైసూరు నగరంలోని బోగాది రోడ్డులో శనివారం రాత్రి చోటు చేసుకుంది.