Home » Man Kills Friend
సిగరెట్లు అడిగితే ఇవ్వలేదని స్నేహితుడిని చంపేశాడో వ్యక్తి. మహారాష్ట్రలోని థానె జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. డోంబివిలిలో జయేశ్ జాధవ్ (38) అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. అనంతరం ఎవరి ఇళ్లకు వారు వెళ్లారు. అయితే, ఇంటికి చే�
రూమ్లో వంట చేసే విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య వాగ్వాదం తలెత్తింది. ఇది పెద్ద గొడవకు దారి తీసింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన హైదరాబాద్లో గత ఆదివారం జరిగింది.