Home » Man kills wife
ఇటీవల కాలంలో సోషల్ మీడియా కారణంగా భార్యభర్తలు కీచులాడుకుంటున్నారు. భార్య ఇన్స్టాగ్రామ్లో రీల్స్, వీడియోలు పోస్టు చేస్తోందని ఆమె భర్త ఘాతుకానికి తెగబడ్డాడు.
అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో 2020లో కోవిడ్ లాక్డౌన్ సమయంలో 25ఏళ్ల నజీబుర్ రెహమాన్ బోరా, 24ఏళ్ల సంఘమిత్ర ఘోష్ మధ్య ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది.
కూతురుకు తన పోలికలు లేవని ఏడాది వయసున్న చిన్నారిని హత్య చేశాడో కసాయి తండ్రి. అంతేకాదు.. భార్యనూ చంపేశాడు. ఈ ఘటన ఈ నెల 1న ఆగ్రాలో జరిగింది.
భార్యాభర్తలు ఫుల్లుగా తాగి గొడవ పెట్టుకున్నారు. ఇంతలో తనకు అన్నం వడ్డించాలని భార్యను అడగడంతో ఆమె నిరాకరించింది. మద్యం మత్తులో ఉన్న భర్త ఆమెపై దాడి చేసి హతమార్చడంతో పాటు రాత్రంతా శవం పక్కనే పడుకుని నిద్రపోయాడు.
నీలి చిత్రాలకు బానిసైన వ్యక్తి అనుమానంతో భార్యను హత్యచేసిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన ఆటో డ్రైవర్ జాహీర్ పాషా, ముబీనాకు 15ఏళ్ల క్రితం...