Home » Manali
భారీ వర్షాల కారణంగా నది ఉప్పొంగి ఏకంగా బ్రిడ్జి కొట్టుకుపోయింది. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్లో సోమవారం ఉదయం జరిగింది. సోలాంగ్-మనాలిని కలుపుతూ నిర్మించిన కలప బ్రిడ్జి ఇది.
హిమాచల్ ప్రదేశ్ లోని మనాలిలో విధుల్లో ఉన్న భారత ఆర్మీ జవాన్ కార్తీక్ కుమార్ రెడ్డి మృతి చెందారు. మనాలిలో మంచు చరియలు విరిగిపడటంతో ఏపీకి చెందిన జవాన్ కార్తీక్ రెడ్డి మృతి చెందారు.
Hidimba mata temple Doongri Mela Festival : అన్ని దేవాలయాల్లో భక్తుల సందడి కనిపించటంలేదు. కారణం కరోనా. వేడుకలు భక్తులు లేకుండానే జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ కరోనా దెబ్బ పంచపాండుల్లో రెండవవాడు అతి బలాఢ్యుడు అయిన భీమసేనుడు భార్య..హిండింబి దేవాలయంలో ప్రతీ ఏటా బ్రహ్మాండ�
బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్, శివసేన మధ్య తలెత్తిన రగడ ఇప్పట్లో చల్లారేలా కనిపించటంలేదు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటూ పరస్పరం దాడికి దిగుతున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో పాటు, కాంగ్రెస్ ప�
హిమాచల్ ప్రదేశ్లోని మనాలి-సొలాంగ్-నల్లారూట్లో 4కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. సోమవారం మంచు ప్రభావం ఎక్కువగా ఉండటంతో వాహనాల కదలిక నెమ్మెదైంది. దీంతో పెద్ద మొత్తంలో ఖరీదు వెచ్చించి క్యాబ్ బుక్ చేసుకున్న వారంతా కాలినడకన ముందుకువెళ్ల�