manapparai

    సుజిత్ క్షేమంగా బయట పడాలని మోడీ ప్రార్ధన

    October 28, 2019 / 12:35 PM IST

    తమిళనాడులోని తిరుచ్చి జిల్లా,మనప్పారైలో  4 రోజుల క్రితం ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయిన సుజిత్ క్షేమంగా బయటకు రావాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రార్ధించారు. సుజిత్ ను బయటకు తీసుకు వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను సీఎం �

10TV Telugu News