Home » Manchiryal
మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచారం
మంచిర్యాల కాలేజ్ రోడ్లోని గౌతమేశ్వర ఆలయం దగ్గర ఉన్న చెట్లపై 20 భారీ విషసర్పాలు కనిపించాయి. చెట్ల కొమ్మలపై తిరుగుతున్న వీటిని చూసి స్థానికులు భయపడుతున్నారు. ఆలయం సమీపంలో తొలుత ఒక పామును గుర్తించారు. క్షుణ్ణంగా చెట్లను పరిశీలిస్తే కొమ్మలప�
అటవీ ప్రాంతంలో నివాసం ఉంటున్న గిరిజనులు అటవీ భూమిలో సాగు చేసేందుకు చెట్లను నరికివేస్తున్నారని అధికారులు ఆరోపించారు. చెట్లను నరికివేయకుండా అటవీ అధికారులు అడ్డుకున్నారు. అక్రమంగా పోడు సాగు చేస్తున్నారని 24 మందిపై కేసు నమోదు చేశారు.
కరెంటు బిల్లు ఓ వ్యక్తి ప్రాణం తీసింది. గత 13 ఏళ్లుగా బిల్లు వసూలు చేయని అధికారులు..బిల్లు కట్టాలని ఆర్డర్ చేయడంతో ఆ వ్యక్తి గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. అక్కడే కుప్పకూలిపోయాడు. ఈ విషాద ఘటన మంచిర్యాలలో చోటు చేసుకుంది. బెల్లంపల్లి పట్టణంలోన
గులాబీ పార్టీలో పరిచయం అక్కర లేని వ్యక్తి చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు. ప్రస్తుతం ఓదేలు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతోందా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. ముందస్తు ఎన్నికల్లో ఓదేలు స్థానంలో ఎమ్మెల్యే టికెట్ను బాల్క సుమన్కి కేటాయి