Home » Mandal
ఏపీలో పరిషత్ ఫైట్ 2021, ఏప్రిల్ 09వ తేదీ శుక్రవారం కూడా కొనసాగనుంది. కొన్ని కారణాలతో 3 జిల్లాల పరిధిలో ఆగిపోయిన చోట రీ-పోలింగ్ ప్రారంభం కానుంది.
సభ్య సమాజం తల దించుకొనేలా పలు ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా…అక్రమ సంబంధాలతో హత్యలకు తెగబడుతున్నారు. నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. క్షణికావేశంలో దారుణాలకు తెగబడుతున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ కారణం..దేశం మొత్తం లాక్ డౌన్ క�
తెలంగాణ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథ పథకంలో నాణ్యతా ప్రమాణాలపై అనుమానాలు కలుగుతున్నాయి. అక్కడక్కడ పైపులు పగిలిపోవడం, లీకేజీ సమస్యలు ఏర్పడుతున్నాయి. దీనితో నీరు బయటకు ఎగజిమ్ముతోంది. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా చిన�
నల్గొండ : మఠంపల్లి మండల సర్వసభ్య సమావేశంలో తీవ్ర ఉద్రిక్తపరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎంపీడీవో శ్రీనివాసులు, సూపరింటెండెంట్ కృష్ణమూర్తిలపై మాజీ ఎంపీపీ అంజమ్మ, ఆమె భర్త ఒక్కసారిగా దాడి చేశారు. ఈ అనూహ్యపరిణామంతో ఏం జరుగుతోందో అక్కడ అర్థం �