manifest

    PM Modi : అయోధ్య అభివృద్ధి ప్రణాళికపై ప్రధాని మోదీ సమీక్ష

    June 26, 2021 / 08:57 PM IST

    ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్య అభివృద్ధి ప్రణాళికను ప్రధాని మోదీ సమీక్షించారు. అయోధ్య ఆలయంతోపాటు నగర అభివృద్ధిపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమర్పించిన ప్రణాళికను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పరిశీలించారు.

10TV Telugu News