Home » manifesto
Dharmana Prasada Rao: చంద్రబాబు నాయుడు 14 ఏళ్లు సీఎం హోదాలో పనిచేశారని, ఆయన ఎన్నడూ మ్యానిపేస్టోను అమలు చేయలేదని..
ఇవాళ హైదరాబాద్తో పాటు జైపూర్లో కాంగ్రెస్ సభలు నిర్వహించనుంది. ఇందులో...
TDP: టీడీపీ ఈ నెల 27, 28 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి గ్రామంలో మహానాడు నిర్వహించనుంది. వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరగనున్న వేళ దీనికి అధిక ప్రాధాన్యం ఏర్పడింది. ఇప్పటికే మహానాడుకు సంబంధించిన అన్ని ఏర్
నందిని పాల వ్యవహారం, ప్రభుత్వ పనుల్లో ప్రజాప్రతినిధులు 40 శాతం కమిషన్లు తీసుకున్నారన్న ఆరోపణలు బీజేపీని ఇరుకున పెట్టాయి. ఈ రెండు అంశాలను విపక్షాలు ఆయుధంగా మలుచుకుని ఎన్నికలకు వెళ్తున్నాయి. అయితే ఎన్ఆర్సీ ద్వారా విపక్షాలని ఇరుకున పెట్టేంద
రాష్ట్రంలోని వృద్ధులకు వితంతువులకు 2,000 రూపాయల పించన్ ఇస్తామని చెప్పారు. వీటితో పాటు రాష్ట్రంలో 3,000 ఇంగ్లీషు మీడియం పాఠశాలలు ఏర్పాటు చేయడం, వీటితో పాటు రాష్ట్రంలోని బాలికలందరికీ పోస్ట్ గ్రాడ్యూయేషన్ వరకు ఉచిత విద్య అందించడం, రైతులకు 3 లక్షల రూ
బీజేపీ దీనిపై పెద్ద ఎత్తున విరుచుకుపడుతోంది. బీజేపీ నేత అమిత్ మాలవీయ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ''శశిథరూర్కు ఇది మొదటి సారి కాదు. ఆయన రిపీట్ అఫెండర్. ఆయన ఇండియాను ముక్కలు చేయాలని కోరుకుంటారు. ఇప్పుడే కాదు, చాలాసార్లు ఆయన తన మనోగతాన్ని వె�
తాను గెలిస్తే అసోసియేషన్కు ఏమేమి చేస్తానో చెప్తూ మీడియా ముందు మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. ఈ మేనిఫెస్టో చూస్తే ఎలక్షన్స్ కి రాజకీయ నాయకులు ఇచ్చే వరాల కంటే మించిపోయింది.
ట్విట్టర్ యూజర్ నుంచి వచ్చిన కామెంట్ కు అదే రేంజ్ లో రెస్పాండ్ అయ్యారు ఆప్ ఎమ్మెల్యే. ఢిల్లీలోని రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎమ్మెల్యే రాఘవ్ ఛద్దాకు క్రేజీ కామెంట్ వచ్చింది.
ఏపీలో నిరుద్యోగులకు సీఎం జగన్ శుభవార్త చెప్పబోతున్నారు. ఈరోజు ఆయన జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 10,143 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిధ్దమవుతోంది.
కేరళ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ సారథ్యంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) విడుదల చేసింది. మేనిఫెస్టోలో పలు ప్రతిపాదనలు ఆసక్తికరంగా.. కొత్తగా ఉన్నట్లుగా చర్చించుకుంటున్నారు. ‘ఆనందమయ శాఖ’ (మినిస్ట్రీ ఆఫ్ హ్యాపీనెస్)�