Home » Manipur News
ఇవాళ ఉదయం ముగ్గురు రాష్ట్ర మంత్రులు, ఆరుగురు శాసనసభ్యుల ఇళ్లను నిరసనకారులు ధ్వంసం చేశారు.
నిషేధిత సంస్థ 'కాంగ్లీ యావోల్ కనా లూప్' (కేవైకేఎల్)లో క్రియాశీలక సభ్యుడిని అరెస్టు చేసినట్లు మణిపూర్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. అతని నుంచి 9 ఎంఎం బెరెట్టా యుఎస్ కార్ప్ పిస్టల్, ఏడు రౌండ్లు, దోపిడీ డబ్బును స్వాధీనం చేసుకున్నారు
మణిపూర్ అల్లర్లకు.. మైతీలను ఎస్టీల్లో చేర్చాలన్న డిమాండ్ ఒక్కటే కారణం కాదు. ఈ హింసాత్మక ఘర్షణల వెనుక.. అనేక అంశాలు ముడిపడి ఉన్నాయ్.
మణిపూర్ ఘటనపై పీఎం మోదీ ఎమోషనల్ ట్వీట్