Home » Manipur Violcence
మోదీ తీరు రోమ్ నగరం తగులబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నట్లుగా ఉంది. మణిపూర్ మండిపోతుంటే మోదీ అమెరికా పర్యటనలో యోగాసనాలు చేస్తు బిజీగా ఉన్నారు.
Telugu Students : 150మంది విద్యార్థులు ప్రత్యేక విమానంలో శంషాబాద్ కు వచ్చారని, వారందరినీ స్వస్థలాలకు పంపడానికి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు.