Home » MANIPUR Women Video
ఆ నలుగురు నిందితులనూ గురువారమే అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.
మణిపూర్ రాష్ట్రంలో శుక్రవారం మళ్లీ హింసాకాండ చెలరేగింది. మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసులో ప్రధాన నిందితుడి ఇంటికి కొందరు ఆగంతకులు నిప్పు పెట్టారు. వైరల్ అయిన వీడియోలో మరో కమ్యూనిటీకి చెందిన ఇద్దరు నగ్న మహిళలను చూసిన ప్రజల్లో ఆగ్రహాన్ని �
మణిపూర్ రాష్ట్రంలో మే 4వతేదీన జరిగిన దారుణ ఘటనపై బాధిత మహిళ షాకింగ్ వాస్తవాలు బయటపెట్టారు. ప్రస్థుతం చురచంద్పూర్లోని శరణార్థి శిబిరంలో తలదాచుకున్న 40 ఏళ్ల బాధిత మహిళ తనకు ఎదురైన కష్టాలను మీడియా ముందు గుర్తు చేసుకున్నారు....
మణిపూర్లో మే 3న హింస చోటుచేసుకోవడంతో ఆ ఇద్దరు బాధిత మహిళలు (కుకీ-జోమీ తెగకు చెందిన వారు) తమ కుటుంబ సభ్యులతో కలిసి అటవీ ప్రాంతంలోకి పారిపోయి తలదాచుకున్నారు.