Home » MANIPUR
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో భారీ పేలుడు సంభంవించింది. ఇంఫాల్ నగరంలోని థంగల్ బజార్లో షాపింగ్ కాంప్లెక్స్ ముందు శక్తిమంతమైన ఐఈడీ బాంబు పేలింది.
వీపుపై బండెడు పుస్తకాలు..చేతిలో లంచ్ బ్యాగ్, వాటర్ బాటిల్..ఇదీ స్కూల్ విద్యార్థుల పరిస్థితి. పుస్తకాల బ్యాగులు మోసీ మోసీ చిన్న వయస్సులోనే నడుము..వెన్ను నొప్పులతో బాధపడుతున్నారు విద్యార్థులు. దీనిపై దృష్టి పెట్టిన మణిపూర్ ప్రభుత్వం ఈ భ�
మదర్ డే రోజున..మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిలకు కవల పిల్లలు జన్మించారు. ఈ విషయాన్ని ఆమెకు సన్నిహితురాలైన ఓ సామాజిక కార్యకర్త దివ్యభారతి సామాజిక మాధ్యమంలో వెల్లడించారు. తమిళనాడులోని కొడైకెనాల్కు సమీపంలో ఈమె నివాసం ఉంటున్నారు. 2017 ఆగస్టులో డ
మణిపూర్ సీఎం బీరేన్ సింగ్, గవర్నర్ నజ్మా హెప్తుల్లా తమ ఓటు హక్కును వినియోగించుకున్న తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇటీవల రాజకీయ నాయకులు, ప్రముఖులు ఎవరైనా సరే ఓటు వేసేందుకు వచ్చినప్పుడు క్యూలైన్ లో నిలబడి కన్పిస్తున్నారు. సామాన్య ప్రజల మ�