Home » MANIPUR
సంకల్పం ఉంటే వైకల్యం కూడా పారిపోతుందంటారు పెద్దలు. కానీ సంకల్పం అంటే కూడా ఏమిటో తెలియని పసివయస్సులో తనకు ఓ కాలు లేదనే మాటే మరచిపోయి రెండు కాళ్లు ఉండీ కూడా ఏమీ చేయలేని వారికి సవాలుగా నిలుస్తున్నాడు తొమ్మిదేళ్ల పిల్లాడు. రెండు కాళ్లు ఉన్న వాళ
మణిపూర్ లోని చురాచంద్ పూర్ జిల్లాలో బ్యాంకు ఉద్యోగిని కాల్చి చంపి దుండగులు రూ.1.15 కోట్లు దోచుకున్నారు. తన విధుల్లో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి అరంబం రంజన్ మైటీ (37) 16 ఏటీఎంలలో డబ్బు నింపటానికి వెళుతుండగా చుర్ చందా పూర్ శాఖ బయట సెప్ట�
ఈ శాన్య రాష్ట్రాల్లో తొలి ట్రాన్స్ జెండర్ డాక్టర్ గా పేరు పొందారు డాక్టర్ బీన్సీ లైష్రామ్. మణిపూర్ ఇంఫాల్లోని శిజా హాస్పిటల్స్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లో రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్గా బీన్సీ లైష్రామ్ సేవలందిస్తున్నారు. కరోనా వారియర
కరోనా వైరస్ తీసుకొచ్చిన లాక్ డౌన్ ఎంత మంది జీవితాలను చిన్నాభిన్నం చేసిందో ప్రత్యేకించి చెప్పుకోనక్కరలేదు. ఈ లాక్ డౌన్ తో ఎంతోమంది తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు పడరాని పాట్లు పడ్డారు. ఈ కష్టాల్లోనే ఎంతోమంది కష్టంతో పాటు ప్రతిభ కూడా వెలుగుల�
భారత్పై డ్రాగన్ కొత్త కుట్రలు చేస్తోంది. పాకిస్తాన్త తరహాలోనే భారత్పైకి ఉగ్రవాదులను ఎగదోస్తోంది చైనా . కశ్మీర్లో ఉగ్రవాదులకు పాకిస్తాన్ మద్దతు ఇచ్చినట్లుగానే.. ఈశాన్య భారతంలో స్థానిక తీవ్రవాదులకు అండగా ఉంటూ భారత్పైకి ఉసిగొల్పుతోంది.
ఈశాన్య రాష్ర్టాల్లో తొలి కరోనా కేసు నమోదు అయింది. మణిపూర్కు చెందిన ఓ యువతి.. ఇటీవలే యూకే నుంచి వచ్చింది. అయితే ఈ అమ్మాయికి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమెను స్థానిక ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుల
సన్నీ లియోన్…మనదేశంతో పాటు ప్రపంచం మొత్తానికి పరిచయం అక్కర్లేని పేరు. పోర్న్ స్టార్ గా ఎదిగి ఆ తర్వాత ఫిల్మ్ స్టార్ గా ఎదిగిన ఈ బ్యూటీ గురించి పెద్దగా తెలియని వారు ఉండరు. అంత ఫేమస్ సన్నీలియోన్. ప్రస్తుతం బాలీవుడ్ లోని హాటెస్ట్ హీరోయిన్లలో �
చైనాలోని వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్ బారిన పడి ఇప్పటి వరకు చైనా లో 720 మంది మరణించగా…. మరో 35,546 మందికి ఈవ్యాధి సోకినట్లు తెలుస్తోంది. చైనాలోని సెంట్రలో హుబేయ్ ప్రావియెన్స్ లో దీని బారిన పడి మరణించిన వారి సంఖ్య 81కి చేరింది. ప్రపంచవ్యాప్తంగ�
స్పీకర్ అధికారాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స్పీకర్ కు ఉన్న నిర్ణయాధికారాలపై పార్లమెంట్ పునరాలోచించాలని సూచించింది.
మణిపూర్ అసెంబ్లీ కాంప్లెక్స్ బయట ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు సిఆర్పీఎఫ్ సిబ్బందికి గాయాలు అయ్యాయని అధికారులు తెలిపారు.