Home » MANIPUR
దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇవాళ తేలనున్నాయి. మరికాసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
మణిపూర్ ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ డ్యాన్స్ వేసారు.మణిపూర్ సంప్రదాయ నృత్యంతో చిందేశారు.
అమిత్ షాను కలవానికి వెళ్లిన నేతలతో బయటే బూట్లు విప్పించారని..అమిత్ షా చెప్పులు వేసుకోవచ్చు గానీ..స్థానిక నేతలు బూట్లు వేసుకోకూడదా..? అంటూ రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
బీజేపీ తొలి ‘మణి’పూస..కౌన్సిలర్ టూ అధ్యక్షురాలిగా శారదాదేవి అసమ్మతి సెగ అధిగమించి..గెలుపు సాధించేనా? ఈ ఎన్నికల్లో ఆమె నేతృత్వంలో బీజేపీ విజయం సాధిస్తుందా? అనేది వేచి చూడాలి.
ఎన్నికలు జరగాల్సి ఉన్న ఐదు రాష్ట్రాల్లో బహిరంగ ర్యాలీలు, రోడ్షోలను నిర్వహించడం, కోవిడ్ పరిస్థితులపై సమీక్ష జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ఉదయం 11 గంటలకు సమావేశం అవుతోంది.
మణిపూర్ అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 31 స్థానాల మెజార్టీ కావాలి. 40 స్థానాల్లో కమలం జెండాను రెపరెపలాడించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది.
మణిపూర్లో ఐఈడీ పేలుడు కలకలం సృష్టించింది. రాజధాని ఇంపాల్ సమీపంలోని ఓ గోడౌన్ గేటు వద్ద ఐఈడీ పేలుడు జరిగింది.
దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. గడిచిన 24గంటల్లో దేశంలో ఒకేరోజు 164 ఓమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.
భారతీయ రైల్వే మరో మైలురాయిని సాధించేందుకు సిద్ధమైంది. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనను పిల్లర్లతో మణిపుర్లో నిర్మిస్తోంది భారతీయ రైల్వే. మణిపూర్లోని జిరిబమ్-ఇంఫాల్ మధ్య
మణిపూర్లో జవాన్లపై ఉగ్రవాదులు మెరుపు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కమాండింగ్ ఆఫీసర్ సహా ఏడుగురు మృతి చెందారు. చూరచాంద్పూర్ జిల్లా బెహియాంగ్ వద్ద జవాన్లపై ఉగ్రవాదులు దాడి చేశారు.