Home » MANIPUR
మే3న మణిపూర్లో షెడూల్డ్ తెగ (ఎస్టీ) హోదాకోసం మెయిటీ కమ్యూనిటీ డిమాండ్కు వ్యతిరేకంగా గిరిజన సంఘీభావ యాత్ర చేపట్టిన తరువాత రెండు వర్గాల మధ్య ఘర్షణలతో మణిపూర్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న విషయం విధితమే.
రాష్ట్రంలో మూడు రోజులు పర్యటించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. హింసాత్మక అల్లర్లపై గురువారం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసును హైకోర్టు రిటైర్డ్జ్ జడ్జి నేతృత్వంలోని ప్రత్యేక కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) బృందం విచారిస్తుందని తెలిపారు. �
ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు ఇంఫాల్ లోయ, చుట్టుపక్కల ఐదు ప్రాంతాలపై తిరుగుబాటుదారులు ఏకకాలంలో దాడి చేసినట్లు భద్రతా వర్గాలు తెలిపాయి. సెక్మై, సుగ్ను, కుంబి, ఫాయెంగ్, సెరౌ సహా మరిన్ని ప్రాంతాల్లో కాల్పులు జరుగుతున్నాయని, వీధుల్లో గుర్తు త�
బియ్యం, బంగాళదుంప, ఉల్లిగడ్డ, కోడిగుడ్ల ధరలు అత్యధికంగా పెరిగిపోయాయి. 50కిలోల బియ్యం ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. వంట గ్యాస్ ధర రూ.1800లకు చేరింది.
మణిపూర్లో భిన్న సమూహాల మధ్య తలెత్తిన ఘర్షణ ఇటీవల పెద్దఎత్తున హింసాకాండకు దారితీసింది. షెడ్యూల్డ్ ట్రైబుల్లోకి తమను చేర్చాలనే మైతీల డిమాండ్కు వ్యతిరేకంగా మే 3న గిరిజనులు చేపట్టిన సంఘాభావ యాత్ర హింసాకాండకు దారితీసింది.
మండుతున్న మణిపూర్.. అసలేం జరుగుతోంది?
Manipur: ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇంఫాల్ నుంచి కోల్కతాకు విమాన వన్ వే టికెట్ ఛార్జి రూ.12,000- రూ.25,000 మధ్య ఉంది.
ఆందోళనలతో మణిపూర్ అడ్డుకుడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్లను బాధితులు, వారి తల్లిదండ్రులు సంప్రదిస్తున్నారు.
వాస్తవానికి తాము ప్రదర్శన నిర్వహించిన అనంతరం కొందరు వ్యక్తులు చురాచాంద్పూర్లోని ఆంగ్లో-కుకీ వార్ మెమోరియల్ గేటుకు నిప్పు పెట్టారని, దాని తర్వాతనే హింస చెలరేగిందని తెలిపారు. ఈ సంఘం ప్రెసిడెంట్ పావోటింఠాంగ్ లుఫెంగ్ మాట్లాడుతూ ఇంఫాల్ తద
మణిపూర్ లో ప్రస్తుత పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని, ఎవరూ సురక్షితంగా లేరని బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ ఆవేదన చెందారు.