Home » MANIPUR
రాష్ట్రంలో రెండు వర్గాల మధ్య గత రెండు నెలలుగా నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో చాలా రోజుల తర్వాత బుధవారం స్కూళ్లు తెరుచుకున్నాయి. అయితే ఆ మరునాడే ఒక స్కూల్ బయట మహిళను కాల్చి చంపడంతో ఆ ప్రాంతంలో మళ్లీ భయాందోళనలు నెలకొన్నాయి.
పరిస్థితి మెరుగుపడుతుందనే నమ్మకంతో ప్రజలు ముఖ్యమంత్రికి మద్దతుగా నిలిచారు. ఈసారి పరిస్థితిని అదుపు చేయకపోతే పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉందని ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి గత ప్రభుత్వ హయాం కారణంగానే ఏర్పడింద�
మణిపూర్ గవర్నర్ అనుసూయా ఉయికేతో బిరేన్ సింగ్ భేటీ కావాలనుకున్నారు.
నిత్యం ఘర్షణలతో రగులుతున్న మణిపూర్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులు నానాటికి దిగజారి పోతున్నాయి. మణిపూర్లో ఘర్షణలు తీవ్రమవుతున్నందున ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని సమాచారం....
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నా ఇంకా కులాలు, మతాలు, జాతుల మధ్య ఘర్షణలు జరగడం దురదృష్టకరమని తెలిపారు. మణిపూర్ అల్లర్లపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశానికి బోయినపల్లి వినోద్ కుమార్ హాజరయ్యారు.
మణిపూర్ అల్లర్లకు.. మైతీలను ఎస్టీల్లో చేర్చాలన్న డిమాండ్ ఒక్కటే కారణం కాదు. ఈ హింసాత్మక ఘర్షణల వెనుక.. అనేక అంశాలు ముడిపడి ఉన్నాయ్.
ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. సంఘటన జరిగిన సమయంలో మంత్రి నివాసంలో 9 మంది సెక్యూరిటీ ఎస్కార్ట్ సిబ్బంది, ఐదుగురు సెక్యూరిటీ గార్డులు, 8 మంది అదనపు గార్డులు ఉన్నారు. 1200 మంది ఆందోళనకారులు ఉండవచ్చని ఎస్కార్ట్ కమాండర్ తెలిపారు
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో గురువారం రాత్రి మళ్లీ హింసాకాండ చెలరేగింది. షెడ్యూల్డ్ తెగల్లోకి చేర్చాలనే డిమాండ్పై రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో 1000 మంది ఆందోళనకారులు మూకుమ్మడిగా కేంద్రమంత్రి ఆర్కే రంజన్ సింగ్ ఇంటి
అంతర్గత కలహాలతో కల్లోలంగా మారిన మణిపూర్ లో మళ్లీ హింసాకాండ చెలరేగింది. మణిపూర్ లోని ఇంఫాల్ వెస్ట్ లో మంత్రి నెమ్చా కిప్ జెన్ అధికారిక నివాసాన్ని ఆందోళన కారులు దహనం చేశారు....
మణిపూర్ రాష్ట్రంలో మైతీ, కుకి వర్గాలకు మధ్య జరుగుతున్న ఘర్షణలో ఇప్పటి వరకు 100 మంది ప్రాణాలు కోల్పోగా 310 మంది గాయపడ్డారు. రాష్ట్రంలో శాంతిని స్థాపించేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున పారా మిలిటరీ, ఆర్మీ బలగాలను రంగంలోకి దింపింది.