Home » MANIPUR
ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అడ్డుకునేందుకే ప్రభుత్వంపై సహాయ నిరాకరణోద్యమాన్ని చేపట్టాల్సి వచ్చిందని గిరిజన ఫోరం తెలిపింది. ఇక శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి జిల్లాలో ఎనిమిది గంటల పాటు సమ్మెకు పిలుపునిచ్చింది.
మణిపూర్ లో స్వల్ప భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.2గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది.
మణిపూర్ లో భూకంపం సంభవించింది. శనివారం ఉదయం 6.14 గంటలకు ఉఖ్రుల్ లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.0గా నమోదు అయింది.
అదే సమయంలో రెండు బస్సులు ఢీకొట్టుకున్నట్లు స్థానిక సాక్షులు తెలిపారు. ఈ రెండు బస్సులు యారిపోక్లోని తంబల్ను హైయర్ సెకండరీ పాఠశాలకు చెందినవని, ఇవి రెండు విద్యార్థుల్ని ఖోపుం ప్రాంతానికి విహారయాత్రకు తీసుకెళ్తున్నాయని స్థానిక పోలీసు అధిక�
పంజాబ్,యూపీ,మణిపూర్,ఉత్తరాఖండ్, గోవాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం కోసం బీజేపీ రూ.340 కోట్లు ఖర్చు చేసిందని ఎన్నికల సంఘం వెల్లడించింది.
భారత ఆర్మీలో చేరాలనుకున్న తాను కుటుంబ పరిస్థితుల కారణంగా తన కలను సాకారం చేసుకోలేకపోయానని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. మణిపూర్ లోని ఇంపాల్ భారతీయ ఆర్మీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. ‘నా చిన్ననా�
మణిపూర్లో విషాధ ఘటన చోటు చేసుకుంది. ఆర్మీ బేస్ క్యాంప్ పై కొండచరియలు విరిగిపడటంతో ఏడుగురు జవాన్లు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 45మంది గల్లంతయ్యారు. ఘటన స్థలికి చేరుకున్న రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు చేపట్టింది. ఏడుగురి మృతదేహాలను వెల
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాల ఏర్పాటుకు బిజెపి కసరత్తు ప్రారంభించింది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇవాళ తేలనున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ లలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా..
లుత బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. లెక్కింపు ప్రారంభమయ్యాక కొన్ని గంటల్లోనే ఫలితాలపై ప్రాథమిక అంచనాలు వెలువడతాయి.