Home » MANIPUR
రావణకాష్టంలా తయారైన మణిపూర్ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలను నివారించడానికి బీజేపీ ప్రభుత్వం చేసింది శూన్యమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు మస్తాన్ వలీ, తులసిరెడ్డి విమర్శించారు.
మణిపూర్ రాష్ట్రంలో శుక్రవారం మళ్లీ హింసాకాండ చెలరేగింది. మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసులో ప్రధాన నిందితుడి ఇంటికి కొందరు ఆగంతకులు నిప్పు పెట్టారు. వైరల్ అయిన వీడియోలో మరో కమ్యూనిటీకి చెందిన ఇద్దరు నగ్న మహిళలను చూసిన ప్రజల్లో ఆగ్రహాన్ని �
దేశంలోని మణిపూర్, రాజస్థాన్ ప్రాంతాల్లో శుక్రవారం భూకంపం సంభవించింది. అసలే హింసాకాండ, అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్ లో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. జైపూర్ నగరంలో మూడుసార్లు భూమి కంపించింది....
మణిపూర్ రాష్ట్రంలో మే 4వతేదీన జరిగిన దారుణ ఘటనపై బాధిత మహిళ షాకింగ్ వాస్తవాలు బయటపెట్టారు. ప్రస్థుతం చురచంద్పూర్లోని శరణార్థి శిబిరంలో తలదాచుకున్న 40 ఏళ్ల బాధిత మహిళ తనకు ఎదురైన కష్టాలను మీడియా ముందు గుర్తు చేసుకున్నారు....
మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ దారుణ ఘటనపై నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరుతూ ఈశాన్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్లకు హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింద�
ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) సభకు వచ్చి సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.
ఇన్ని రోజులు ఏమీ తెలియదన్నట్లుగా మోదీ మాట్లాడుతున్నారని విమర్శించారు.
చురచంద్పూర్, ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, విష్ణుపూర్లు మైతీ, కుకీ యుద్ధంలో హింసాత్మకంగా ప్రభావితమయ్యాయి. ఈ ప్రాంతాల్లో మెయిటీ వర్గానికి చాలా ఆధిపత్యం ఉంది. 2022 ఎన్నికల్లో ఈ ప్రాంతాల నుంచి బీజేపీకి 24 సీట్లు వచ్చాయి
మణిపూర్లో మే 3న హింస చోటుచేసుకోవడంతో ఆ ఇద్దరు బాధిత మహిళలు (కుకీ-జోమీ తెగకు చెందిన వారు) తమ కుటుంబ సభ్యులతో కలిసి అటవీ ప్రాంతంలోకి పారిపోయి తలదాచుకున్నారు.
మణిపూర్ లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటుంటే మోదీ దీనిపై స్పందించకుండా విదేశీ పర్యటనల్లో హాయిగా పాల్గొంటున్నారని కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ కూడా విమర్శలు గుప్పించింది.