Home » MANIPUR
మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులను విచారించేందుకు సీనియర్ మహిళా అధికారి నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వారి నుంచి డీఐజీ ఎప్పటికప్పుడు నివేదిక తీసుకుంటారట
మణిపుర్లో శుక్రవారం రాత్రి మళ్లీ హింసాకాండ చెలరేగింది. బిష్ణుపూర్ జిల్లాలో శుక్రవారం అర్థరాత్రి జరిగిన తాజా హింసాత్మక సంఘటనల్లో ముగ్గురు మరణించారు. మృతులు క్వాక్తా ప్రాంతంలోని మెయిటీ కమ్యూనిటీకి చెందినవారని పోలీసులు చెప్పారు....
మణిపూర్లో హింసాకాండ చెలరేగడంతో 30 మంది అదృశ్యమయ్యారు. మణిపూర్ హింసాకాండ అనంతరం తప్పిపోయిన వారి కుటుంబాల ఫిర్యాదుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. మణిపూర్ రాష్ట్రంలో 6వేల జీరో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయంటే అల్లర్లలో అదృశ్యమైన వారి సంఖ్య పెరగవచ్చని
మణిపూర్లో మే 4న ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం చేయడంపై మణిపూర్ పోలీసులను సుప్రీంకోర్టు నిలదీసింది. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న హింస భయంకరమైందని తెలిపింది.
ఇక ఈ రాష్ట్రాలతో పాటు మణిపూర్ రాష్ట్రంలో కూడా బీజేపీకి అదే పరిస్థితి ఎదురుకానుందట. మణిపూర్లో హింసాత్మక ఘటనలు ఆగడం లేదు. సర్వే ప్రకారం అక్కడ ఎన్డీయే ఫ్లాప్ అని కనిపిస్తోంది
మణిపూర్ వైరల్ వీడియో కేసులో బాధిత మహిళలు తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమను నగ్నంగా ఊరేగించి లైంగికంగా వేధించిన ఘటనలో బాధిత మహిళలు తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు....
మణిపూర్లో ఇండియా నేతలు పరిశీలించిన అంశాలను పార్లమెంటులో చర్చించాలని ఆ కూటమి నేతలు అంటున్నారు.
మైతీ గిరిజనుల రిజర్వేషన్లు సాధిస్తే తమను దోచుకుతింటారని కుకి గిరిజనులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం, రాష్ట్రంలోని కొండ ప్రాంతాల్లో మైతీ వర్గం స్థిరపడేందుకు వీలు లేదు. ఇదే నిరసనకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతు�
Rahuls hits out at BJP-RSS: బీజేపీ-ఆర్ఎస్ఎస్లు అధికారంపై మాత్రమే ఆసక్తి చూపుతున్నారని, ప్రజల బాధలు, బాధలను పట్టించుకోవడం లేదని దేశాన్ని విభజించే దిశగా పనిచేస్తున్నాయని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. వారికి అధికారం కావాలని, అందుకోసం ఏమైనా
ఆ ఘటన బయటకు వచ్చింది మొదలు మణిపూర్ లో వరుసగా దారుణాలు, ఘోరాలు బయటపడుతూనే ఉన్నాయి. Manipur BSF Jawan