Home » MANIPUR
మణిపూర్లో గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసులో ఆరుగురిపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. మే నెలలో మణిపూర్లోని కంగ్పోక్పి జిల్లాలో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనకు సంబంధించి సీబీఐ సోమవారం ఆరుగురు వ్యక్తులు, ఒక బాలుడిపై �
కల్లోల మణిపూర్లో శుక్రవారం నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. మణిపూర్లో అన్ని రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలను శుక్రవారం నుంచి పునఃప్రారంభించాలని ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది....
మణిపూర్ రాష్ట్రంలో మళ్లీ హింసాకాండ మొదలైంది. మణిపూర్లో ఇద్దరు యువకుల హత్యకు నిరసనగా మణిపూర్లోని తౌబాల్లో బీజేపీ కార్యాలయాన్ని జనం తగలబెట్టారు. తౌబాల్ జిల్లా నడిబొడ్డున ఉన్న బీజేపీ కార్యాలయంపై పెద్ద ఎత్తున నిరసనకారులు దాడి చేశారు....
అప్పటి నుంచి నిందితులకు మద్దతుగా ఆందోళనలు జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో..
మణిపూర్ లో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. భద్రతా బలగాలు, సాయుధ సిబ్బంది మధ్య తాజాగా కాల్పులు జరగడంతో మణిపూర్ మళ్లీ ఉద్రిక్తంగా మారింది. మణిపూర్లోని తెంగ్నౌపాల్ జిల్లాలో భద్రతా బలగాలు, సాయుధ వ్యక్తుల మధ్య తాజాగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పులు ఇంకా
మణిపుర్లో మళ్లీ శుక్రవారం హింసాకాండ చెలరేగింది. ఉఖ్రుల్ జిల్లాలో శుక్రవారం సాయుధ దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. మణిపుర్లోని ఉఖ్రుల్ జిల్లాలోని తోవై కుకి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ కా
మణిపుర్ హింసాకాండ కేసుల విచారణకు దేశవ్యాప్తంగా ఉన్న తమ యూనిట్ల నుంచి 29 మంది మహిళలతో సహా 53 మంది అధికారులను సీబీఐ నియమించింది. ముగ్గురు డిఐజిలు లవ్లీ కతియార్, నిర్మలా దేవి, మోహిత్ గుప్తా, పోలీసు సూపరింటెండెంట్ రాజ్వీర్లతో కూడిన బృందం మొత్తం �
ప్రధాని మోదీ మణిపూర్ లో సాధారణ పరిస్థితులు రావాలని కోరుకోవడం లేదని మణిపూర్ తగలబడాలని కోరుకుంటున్నారని ఆరోపించారు. మణిపూర్ లో భారత్ ను చంపారని పేర్కొన్నారు.
అమెరికా గాయని మేరీ మిల్బెన్ మణిపుర్ సమస్యపై ప్రధాని నరేంద్ర మోదీకి మద్ధతు తెలిపారు. తన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి ప్రతిస్పందనగా గురువారం పార్లమెంటులో ప్రధాని మోదీ ప్రసంగం ముగిసిన కొద్దిసేపటికే అమెరికా గాయని మేరీ మిల్బెన్ వ్యాఖ
రావణుడు ఇద్దరి మాటలను మాత్రమే వినేవాడని రాహుల్ గాంధీ అన్నారు. వారిద్దరే...