Home » Manish Sisodia
ఢిల్లీ అసెంబ్లీలో గురువారం జరిగిన విశ్వాస పరీక్షలో అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ఆప్ సర్కారు విజయం సాధించింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి 62 స్థానాలు, బీజేపీకి 8 స్థానాలు ఉన్నాయి. ఈ విశ్వాస పరీక్షలో �
ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణలో సీబీఐ దూకుడుమీదున్నారు. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు చెందిన బ్యాంకు లాకర్లను కూడా పరిశీలించేందుకు సిద్ధపడ్డారు. దీంట్లో భాగంగా ఈరోజు మనీష్ సిసోడియాకు చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంకులో మనీశ్ సిసోడియా బ్యాంకు
బీజేపీపై మనీష్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు
‘‘మహారాష్ట్రలో వేసిన ఎత్తుగడే ఢిల్లీలో వేయాలని బీజేపీ నేతలు ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగా నాకు బీజేపీ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. నన్ను మరో షిండే అవ్వమని ఆ లేఖలో ఉంది. అంటే నేను ఆప్ను చీలిస్తే నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని బీజేపీ నేతలు ఆఫర�
120-బీ, 477-ఏ సెక్షన్ల ప్రకారం సిసోడియా పేరును ఎఫ్ఐఆర్లో చేర్చినట్లు సీబీఐ పేర్కొంది. సీబీఐ ఎఫ్ఐఆర్లో నాటి ఎక్సైజ్ కమిషనర్ అర్వా గోపి కృష్ణ పేరు కూడా ఉంది. గత ఏడాది నవంబర్లో కేజ్రీవాల్ సర్కారు ప్రవేశపెట్టిన నూతన అబ్కారీ విధానంలో అవకతవకలు
ఢిల్లీలో ఇకపై పాత విధానంలోనే మద్యం విక్రయాలు జరగనున్నాయి. కొత్త లిక్కర్ పాలసీని రద్దు చేస్తూ ఆప్ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ప్రభుత్వ మద్యం షాపుల్లోనే మద్యం అమ్ముతారు.
జీతాలతోపాటు ఇతర అలవెన్సులు కూడా పెరుగుతాయి. నిజానికి దేశంలో అతి తక్కువ జీతం తీసుకుంటోంది ఢిల్లీ ఎమ్మెల్యేలే. దాదాపు పదకొండేళ్లుగా అక్కడి అసెంబ్లీలో జీతాలు పెంచలేదు. ఈ కొత్త బిల్లును అసెంబ్లీ ఆమోదించినప్పటికీ, అమల్లోకి రావాలంటే రాష్ట్రపత�
అస్సాం సీఎం హిమంతా బిస్వా కరోనా లాక్ డౌన్ సమయంలో పీపీఈ కిట్ల సరఫరాలో అవకతవకలకు పాల్పడ్డారని ఆమ్ ఆద్మీ నేత మనీశ్ సిసోడియా సంచలన ఆరోపణలు చేశారు.
బీజేపీ నేత స్కాంను బయటపెడతామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించినట్లుగానే, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా.. అసోం సీఎంపై ఆరోపణలు చేశారు. అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ పీపీఈ కిట్ల స్కాంకు పాల్పడ్డారని మనీష్ ఆరోపించారు.
ఒక్క గూండాను కాపాడేందుకు మొత్తం భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తుందని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ నేత మనీష్ సిసోడియా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.