Home » Manish Sisodia
ఈ కేసులో సీబీఐ అరెస్టు చేసిన గోరంట్ల బుచ్చిబాబును ఈడీ విచారించనుంది. ప్రస్తుతం బుచ్చిబాబు తిహార్ జైలులో ఉన్నాడు. ఆయనను ఈ నెల 8న సీబీఐ అరెస్టు చేసింది. తిహార్ జైలులోనే బుచ్చిబాబును ఈడీ అధికారులు విచారించే అవకాశం ఉంది. లిక్కర్ స్కాంకు సంబంధిం�
ఫీడ్ బ్యాక్ యూనిట్ (ఎఫ్బీయూ)కు సంబంధించి స్నూపింగ్ కేసులో సిసోడియాను విచారించేందుకు కేంద్ర హోం శాఖ అనుమతించింది. ఈ మేరకు సీబీఐకి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వానికి చెందిన ఎఫ్బీయూ ముసుగులో సిసోడియా రాజకీయ గూఢచర్యానికి పాల్పడ్డా�
120బి (నేరపూరిత కుట్ర), 477ఎ (రికార్డుల తారుమారు), సెక్షన్ 7తో సహా భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని వివిధ సెక్షన్ల కింద సిసోడియాతో పాటు మరో 14 మందిపై సీబీఐ గతేడాది ఆగస్టులో ప్రత్యేక కోర్టులో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టం, అవినీతి లేదా చట్ట�
సీబీఐ ఈరోజు నా కార్యాలయంలోకి మళ్లీ వచ్చింది. వారికి నా స్వాగతం. నా ఇంటి మీద రైడ్ చేశారు. ఆఫీసులో రైడ్ చేశారు. నా లాకర్ తెరిచి చూశారు. నా గ్రామానికి వెళ్లి అక్కడ కూడా రైడ్ చేశారు. కానీ వారు ఇప్పటికీ కనుక్కున్నది ఏమీ లేదు. నేను ఢిల్లీలో విద్యార్థు�
ఆమ్ ఆద్మీ పార్టీపై సుకేష్ చంద్రశేఖర్ మరో తాజా ఆరోపణ చేశాడు. తాను ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.60 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించాడు. ఢిల్లీలోని పాటియాలా కోర్ట్ హౌజ్ వద్ద సుకేష్ మీడియాతో ఈ విషయం చెప్పాడు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను చంపేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించారు ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. ఈ అంశంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ స్పందించారు.
ఈ వీడియోను బీజేపీ నేతలు షేర్ చేస్తూ ‘‘ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఎక్కడ ఉన్నారు? జైలులో సత్రేంద్ర జైన్కు మసాజ్ చేస్తున్నారు, వీవీఐపీ మర్యాదలు అందుతున్నాయి. ఇది చట్టాన్ని ధిక్కరించడం కాదని ఆప్ నేతలు అనుకుంటున్నారా? అసలు జైలు నియమ నిబంధనల ప్�
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని బీజేపీ భయపడుతోందని అన్నారు. ప్రస్తుతం తాము రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉన్నామని, ఈ ఎన్నికల్లో మొదటి స్థానం కోసం పోరాడుతున్నామని అన్నారు. వాస్తవానికి బీజేపీ, కాంగ్రెస్ తర్వాత ఆప్ మూడో స్థానంలో ఉంటుందని
లిక్కర్ స్కామ్లో అవినీతికి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సీబీఐ అధికారులు ఆదివారం నోటీసులు జారీ చేశారు. సోమవారం జరిగే విచారణకు రావాలని కోరారు.
తనపై తప్పుడు కేసు పెట్టి, అరెస్టు చేసేలా ఒత్తిడి తేవడం వల్లే ఒక సీబీఐ అధికారి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా. అధికారులపై తన కేసు విషయంలో ఎందుకు ఒత్తిడి తెస్తున్నారని ఆయన ప్రశ్నించారు.