Home » Manish Sisodia
ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసింది. ఇప్పటికే మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సీబీఐ కోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ రేపు విచారణకు రానుంది. ఈ సమయంలో ఆయనన�
ఢిల్లీ ఎక్సైజ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియా తీహార్ జైలులో ఉన్నారు. అయితే, తీహార్ జైలులో ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి తీహార్ జైలుకు వెళ్లిన విషయం విధితమే. ఢిల్లీ కోర్టు సిసోడియాకు మార్చి 20వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
రద్దు చేసిన మద్యం ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అరెస్టు చేసింది. ఫిబ్రవరి 28న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి పదవికి సిసోడియా రాజీనామా చేశారు. ఇక 2022 ఏప్రిల్లోనే జైన్ అరెస్టై జైలుకు వెళ్లారు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏ1గా ఉన్న మనీశ్ సిసోడియాను గత వారం సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతి రోజు నుంచి కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆయన సీబీఐ కస్టడీలో విచారణ ఎదుర్కొన్నారు. సోమవారం మనీశ్ కస్టడీ పూర్తవ్వడంతో ఆయనను జ్యుడీషియల్ కస్టడ
మార్చి 3న ఉదయం 8.30 గంటలకు కొంతమంది ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు శాస్త్రి పార్క్లోని ప్రభుత్వ పాఠశాల గేటు పైన బ్యానర్ ఏర్పాటు చేశారు. మొదట, వారు స్కూల్ నుంచి ఒక డెస్క్ తీసి బయటికి తీసుకొచ్చి దాని మీద ఎక్కి గేటుపై 'ఐ లవ్ మనీష్ సిసోడియా' అని పోస్ట�
బడ్జెట్ సమావేశాల దృష్ట్యా తనకు కొంత కాలం విచారణల నుంచి ఉపశమనం కావాలని గతంలో సీబీఐని మనీశ్ సిసోడియా కోరారు. దీనికి సీబీఐ సైతం అంగీకరించింది. అయితే దీనికి ఒప్పుకున్న వారం రోజులకే ఉన్నట్లుండి సిసోడియాను అరెస్ట్ చేసింది. కాగా, ఇప్పటికే మనీలాండ�
ల్లీ లిక్కర్ స్కాంలో గత నెల చివరిలో మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మనీశ్ సీబీఐ కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నారు. శనివారం అతడి బెయిల్ పిటిషన్ను సీబీఐ కోర్టు తిరస్కరించింది. సీబీఐ కస్టడీని పొడిగించింది. సీబ�
మనీశ్ సిసోడియా అరెస్టును ఖండిస్తూ ప్రధాని మోదీకి విపక్షాలు లేఖ రాశారు. తెలంగాణ సీఎం కేసీఆర్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తోపాటు మాజీ సీఎంలు ఉద్ధవ్ ఠాక్రే, ఫారూఖ్ అబ్దుల్లా, అఖిలేష్ యాదవ్, బ�
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియాకు సీబీఐ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. మనీష్ సిసోడియా సీబీఐ కస్టడీ మరో రెండు రోజులు పొడిగించింది. మనీష్ సిసోడియా కస్టడీ పొడగిస్తూ ఎంకె.నాగ్ పాల్ ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది.