Home » Manish Sisodia
ఓ కార్యక్రమంలో పలు విషయాలను గుర్తు చేసుకుంటూ కేజ్రీవాల్ కన్నీరు పెట్టుకున్నారు.
భార్య, కుటుంబ సభ్యులను తప్ప మిగతా ఎవరినీ కలవద్దని చెప్పింది. అంతేకాదు...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తీహార్ జైల్లో ఉంటున్న మనీశ్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. సిసోడియాపై ఉన్న ఆరోపణలు చాలా తీవ్రమైనవని వ్యాఖ్యానించింది.
మనీష్తో అనుచితంగా ప్రవర్తించే హక్కు పోలీసులకు ఉందా? అలా చేయమని పైనుంచి పోలీసులకు చెప్పారా? అంటూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు.
Delhi liquor Sacm: మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో సీబీఐ (CBI ) తమ అభిప్రాయం తెలిపింది.
Delhi Liquor Scam: మోదీపై మనీశ్ సిసోడియా తీవ్ర విమర్శలు గుప్పించారు.
Manish Sisodia: కేసు దర్యాప్తు పురోగతిలో ఉన్నందున సిసోడియా కస్టడీ పొడిగించాలని రౌస్ అవెన్యూ కోర్టును సీబీఐ కోరింది. సీబీఐ వాదనను పరిగణలోకి తీసుకుని సిసోడియా కస్టడీని పొడిగించింది నాగ్ పాల్ ధర్మాసనం.
డిజిటల్ ఆధారాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపామని తెలిపింది. నివేదిక వచ్చాక కోర్టుకు సమర్పిస్తామని సీబీఐ అధికారులు వెల్లడించారు.
ఇతర దేశాల అధినేతలు ప్రధానిని కౌగిలించుకుంటే ఒక్కో కౌగిలికి భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు. ఎన్ని పేపర్లలో సంతకాలు చేస్తారో తెలియదు. కారణం, ప్రధానికి అర్థం కాదు. ఎందుకంటే ఆయన తక్కువ చదువుకున్నారు. నేడు దేశ యువత ఆకాంక్షలు వేరేలా ఉన్నాయి. వా
మనీశ్ సిసోడియా ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. తనకు బెయిల్ ఇవ్వాలని కోరారు. మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై కోర్టులో విచారణ జరిగింది.